శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో టెర్రరిస్టులకు భద్రతా దళాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టుబెట్టాయి. ఈ ఘటనలో ఓ జవాన్ కూడా మృతి చెందాడని, మరో సైనికుడికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. వాంగమ్ ఏరియాలో శనివారం రాత్రి భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో వారిపై టెర్రరిస్టులు కాల్పులకు దిగారు. దీంతో సెక్యూరిటీ ఫోర్సెస్ ఎదురు కాల్పులు చేశాయి. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని సమాచారం.
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టుల కాల్చివేత
- దేశం
- March 28, 2021
లేటెస్ట్
- T20 World Cup 2024: 43 ఏళ్ల వయస్సులో ప్రపంచ కప్.. ఉగాండా, స్కాట్లాండ్ జట్ల ప్రకటన
- Devara Shooting: వరుస ప్రమాదాలతో దేవర షూటింగ్..హాస్పిటల్లో చేరిన 20 మంది ఆర్టిస్టులు?
- ఫ్రీ సర్వీస్ : మే 13న వారికి ఫ్రీ సర్వీస్ కల్పిస్తామన్న రాపీడో
- పంటనష్ట పరిహారం .. రూ.15కోట్లు రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్
- మొబైల్ ఫోన్ కోసం చంపేశారు.. ఇద్దరు అరెస్ట్
- ఆలిని ఏలుకోనోడు దేశాన్ని ఎలా పాలించగలుగుతాడు : సీపీఐ నారాయణ
- బీజేపీ మంత్రం అభివృద్ది... వైఎస్సార్ మంత్రం అవినీతి: ప్రధాని మోది
- MI vs SRH: టాస్ గెలిచిన ముంబై.. సన్రైజర్స్ జట్టులో కీలక మార్పు
- Danush Raayan Official Update: రాయన్ క్రైమ్లో దిగుతున్నాడు గెట్ రెడీ..ఫస్ట్ సింగిల్తో పాటు రిలీజ్ అప్డేట్
- హైదరాబాద్ లో బైక్ దొంగల ముఠా అరెస్ట్..
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- పోతురాజు దినేష్ ఇక లేరు
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ