tests

ఏపీలో 7858కి చేరిన కేసుల సంఖ్య

24 గంటల్లో 462 కేసులు నమోదు 8 మంది మృతి అమరావతి: ఏపీలో 24 గంటల్లో 462 కేసులే నమోదయ్యాయి. వాటిలో రాష్ట్రంలోని వారికి 407 కేసులు కాగా.. విదేశాల నుంచి

Read More

టెస్టులు చేసిన కొద్దీ బయటపడుతున్న కరోనా కేసులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచుతున్న కొద్దీ కేసులు పెరుగుతున్నయి. వారం రోజులుగా రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నయి. ట

Read More

ఏపీలో 477 కేసులు నమోదు

24,451 టెస్టులు విదేశాలకు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 34 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో

Read More

జిల్లాలో రోజుకు కనీసం 50 మందికి టెస్టులు

హైదరాబాద్‌‌, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌‌తో పాటు జిల్లాల్లోనూ కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో జిల్లాలో రోజుకు కనీసం 50 మంది

Read More

దేశమంతా కరోనా పరీక్షల ధరలు ఒకేలా ఉండాలి: సుప్రీం కోర్టు

ధరను ఫిక్స్‌ చేయాలని కేంద్రానికి చెప్పిన కోర్టు న్యూఢిల్లీ: దేశంలోని చాలా రాష్ట్రాలు కరోనా టెస్టులు నిర్వహించేందుకు ప్రైవేట్‌ ల్యాబ్‌లకు కూడా పర్మిష

Read More

గ్రేటర్ ప‌రిధిలో 8 చోట్ల క‌రోనా టెస్టులు

హైద‌రాబాద్: గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గురువారం గ్రేటర్ హైదరాబాద్ ప‌రిధిలో మొత్తం 8 చోట్ల క‌రోనా టెస్టు

Read More

క‌రోనా టెస్టింగ్ కెపాసిటీ త‌క్కువే..

ఇన్నాళ్లూ కరోనా టెస్టులు తక్కువగా చేస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. టెస్టింగ్ కెపాసిటీని పెంచుకోవడంపై కూడా పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు టెస్టుల సం

Read More

హైకోర్టు చెప్పినా వినట్లే..కరోనా టెస్టులపై సర్కారు పంతం

హైకోర్టే మళ్లీ మళ్లీ నిలదీస్తున్న పరిస్థితి అయినా సర్కారులో స్పందన కరువు సుప్రీంకోర్టు దాకా వెళ్లేందుకూ రెడీ ఇదేమిటని అడిగినోళ్లపై ఉల్టా విమర్శలు వరు

Read More

కరోనా టెస్టులు మరిన్ని చేయాలి

కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు అవసరమన్నారు గవర్నర్ తమిళిసై. ICMR రూల్స్ ప్రకారమే టెస్టులు నిర్వహిస్

Read More

రక్షణ శాఖ కార్యదర్శికి కరోనా వైరస్

న్యూఢిల్లీ: రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ కు కరోనా వైరస్ సోకింది. దీంతో డిఫెన్స్ మినిస్ట్రీలో భారీ సంఖ్యలో కాంటాక్ట్స్ ట్రేసింగ్ ప్రారంభించినట్లు అ

Read More

కాశ్మీర్ లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్​కు వైరస్

జమ్మూ: జమ్మూకాశ్మీర్ లో ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కి కరోనా సోకిందని అక్కడి అధికారులు ఆదివారం వెల్లడించారు. దీంతో శనివారం ఆ

Read More