
TRS
వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన కోదండరాం
టీఆర్ఎస్ అసమర్ధ పాలనకు పెంచిన విద్యుత్ చార్జీలే నిదర్శనమని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడంవల్లే ప్రజలపై చ
Read Moreప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలం
న్యూఢిల్లీ: దేశంలో, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలమైందని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం&nbs
Read Moreకేసీఆర్ అవినీతిని జనంలోకి తీసుకెళ్లండి
బీజేపీ రాష్ట్ర ఆఫీసు బేరర్ల మీటింగ్లో పార్టీ జాతీయ నేత బీఎల్ సంతోష్ దిశానిర్దేశం సెంటిమెంట్తో లబ్ధి పొందాలని కేసీఆర్ చూస్తుండని ఫైర్
Read Moreహరీశ్ ట్వీట్: తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీళ్లు ఆపాలి
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై TRS , కాంగ్రెస్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. ధాన్యం విషయంలో BJP, TRS తమ నైతిక బాధ్యతను మరిచిపోయారని ట్వీట్ చేశారు ఏఐసీసీ
Read Moreప్రైవేటీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న మోడీ సర్కారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటీకరణే లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించా
Read Moreకేసీఆర్ నియంత పాలనలో తెలంగాణ అల్లాడుతోంది
ప్రవాభారతీయుల తో బండి సంజయ్ జూమ్ మీటింగ్ బీజేపీ చేస్తున్న మహోద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపు హైదరాబాద్: కేసీఆర్ నియంత పాలనలో తెలంగాణ తల్ల
Read Moreతప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై నిందలు
ఆదిలాబాద్ జిల్లా: తమ తప్పిదాలు కప్పిపుచ్చుకునేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తోందని బీజేపీ ఎంపీ సోయం బాబురావ్ ఆరోపించారు. ప్రజాసమస్యలపై
Read Moreరాష్ట్రానికి నవోదయ స్కూళ్లు ఇయ్యలె
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రానికి విద్యా సంస్థల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతున్నదని టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర్ రావు అన్నారు. అస్సాం,
Read Moreఏడుపాయల కొత్త రథానికి కవిత 5 లక్షల విరాళం
హైదరాబాద్, వెలుగు: మెదక్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ ఆలయంలో కొత్త రథం ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ.5
Read Moreరాష్ట్రంలో బీజేపీని ఎదగనీయొద్దు
వడ్లన్నీ కేంద్రమే కొనేలా ఒత్తిడి పెంచాలె మంత్రులతో సమావేశంలో సీఎం కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణపై నేడు మంత్రుల ప్రెస్మీట్
Read Moreకరెంటు చార్జీలను తగ్గించాల్సిందే
రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కిన బీజేపీ శ్రేణులు నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం నెట్వర్క్, వెలుగు:
Read Moreఆంధ్రాకు లేని సమస్య తెలంగాణకు ఎందుకొచ్చింది
తెలంగాణ రైతులను టీఆర్ఎస్ బలి చేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని.. వారిని చూస్తే జా
Read More