TRS

యాత్ర పేరుతో ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు

వరంగల్: బండి సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రమా యాత్ర కాదని.. అది తెలంగాణ విద్రోహ యాత్ర అని మాజీ డిప్యూటీ సీఎం, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించా

Read More

టీఆర్ఎస్పై తిరుగుబాటు మొదలైంది

రాష్ట్రంలో ఇసుక, లిక్కర్, డ్రగ్, ల్యాండ్ మాఫియాలు రాజ్యమేలుతున్నయ్​ కేంద్రం హైవేలు డెవలప్​ చేస్తుంటే టీఆర్​ఎస్ ​లీడర్లు భూదందాలు చేస్తున్నరు

Read More

ఇతర పార్టీల వైపు టీఆర్ఎస్ లీడర్ల చూపు 

ఉమ్మడి ఖ‌‌మ్మం జిల్లాలో శ్రుతిమించిన విభేదాలు..  పాత, కొత్త నేతల మధ్య కయ్యం హుజూరాబాద్‌‌, వ‌‌రంగ‌&

Read More

‘దళిత బంధు’ దేశానికే ఆదర్శం

రంగారెడ్డి: దళిత బంధు స్కీం దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం  జిల్లాలోని సరూర్ నగర్ లో లబ్దిదారు

Read More

కింగ్ కోఠి ప్యాలెస్  కోసం దాడులు చేస్తుండ్రు

ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ హైదరాబాద్: కింగ్ కోఠి ప్యాలెస్ వివాదం వెనకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారని ఏఐసీసీ అధికార ప్రత

Read More

ప్రభుత్వ తీరుపై గవర్నర్కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

హైదరాబాద్: రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు కాంగ్రెస్ నాయకులు. నిరుద్యోగం, 111జీవో, పంట అమ్మిన రైతులకు నష్ట పరిహారం, విద్యుత్ చార్జీల పెంపు, డ్రగ్స్, మ

Read More

బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లతో టీఆర్ఎస్ సభ్యుల వాగ్వాదం

హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ రసాభాసగా సాగుతోంది. కౌన్సిల్ సమావేశంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉదయం భేటీ ప్రారంభం కాగానే బడ

Read More

విశ్లేషణ: ఢిల్లీలో ప్రాంతీయ పార్టీల సక్సెస్​ డౌటే

ఎప్పుడూ కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ.., కేంద్ర ఆధిపత్యాన్ని ఒప్పుకోబోమని చెప్పే పలు ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాలే లక్ష్యంగా ఢిల్లీ వైపు చూస్తుండటం కొ

Read More

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయి

హైదరాబాద్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ సోమ్ నాథ్ భారతీ అన్నారు. ఈ నెల 14న అంబేద్కర్ జ

Read More

కేంద్రం తెలంగాణ రైతులను ఇబ్బందిపెడుతోంది

న్యూఢిల్లీ: కేంద్రం తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతోందని, వడ్ల కొనుగోళ్లపై ఉదాసీనంగా వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రేపు ఢిల్లీలో టీఆర

Read More

ములుగులో కాంగ్రెస్ కార్యకర్తలకే దళితబంధు!

ములుగు టీఆర్ఎస్​ లీడర్ల ఆగ్రహం   రాజీనామా చేస్తామంటూ హెచ్చరిక వెంకటాపురం, వెలుగు: ఎమ్మెల్యే సీతక్క తన అనుచరులైన కాంగ్రెస్ కార్యకర్తలకు

Read More

యాదాద్రి నిర్మాణంలో వంద లోపాలు ఉన్నాయి

యాదాద్రి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పాలిట శాపంగా మారాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. రైతు పండించిన పంటను కొనాల్సిన ప్ర

Read More