TRS

ఉత్తరభారతదేశానికి మోడీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు

తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారో ఆ పార్టీ నేతలు చెప్పాలని పీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశా

Read More

ఎప్పుడు ఎన్నికలు జరిగినా హుజురాబాద్ ఫలితాలే రిపీట్

చేవేళ్ల మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి  బీజేపీ గూటికి చేరబోతున్నారు. త్వరలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు కొండా విశ్వేశ్వర్ రెడ్డ

Read More

చెన్నూర్ లో మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు

హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ప్రచార ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు గులాబీ నేతలు. బై బై మోడీ ట్యాగ్ లైన్ తో మంచిర్యాల జిల్లాలో

Read More

మోడీ బహిరంగ సభ పోస్టర్ రిలీజ్ చేసిన లక్ష్మణ్

తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ ను కోరుకుంటున్నారన్నారు ఎంపీ లక్ష్మణ్. ప్రధాని మోడీ బహిరంగ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయన్నారు

Read More

ఫ్లెక్సీ వార్..బీజేపీకి 50వేల ఫైన్

హైదరాబాద్ లో ప్లెక్సీల వార్ నడుస్తోంది. బీజేపీ , టీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా ప్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల క్రితం బీజేపీ స్

Read More

ప్రధాని మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు

హైదరాబాద్ లో  టీఆర్ఎస్ - బీజేపీ మధ్య ఫ్లెక్సీల వివాదం నడుస్తోంది. ఇటివల నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసు ముందు సాలు దొర..సెలవు దొర.. కేసీఆర్ కు క

Read More

పిలవని పేరంటానికి వెళ్లి మద్దతిచ్చారు

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు ఖాయమన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్. అందుకు రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడమే నిదర్శన

Read More

ఎమ్మెల్యేతో నా అనుబంధం చెడిపోయే పరిస్థితి ఏర్పడింది

కార్యకర్తలు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి  జనగామ జిల్లా:  నాపై జరుగుతున్న తప్పుడు ప్రచారాల వల

Read More

టీఆర్‌‌ఎస్‌‌ అసలు స్వరూపం బయటపడింది

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రపతి ఎన్నికలతో టీఆర్‌‌ఎస్‌‌ అసలు స్వరూపం బయటపడిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్&zwn

Read More

అంగన్వాడీలకు మూడుసార్లు జీతాలు పెంచాం

అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు మూడుసార్లు జీతాలు పెంచిన ఏకైక ప్రభుత్వం మాదే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా: కరో

Read More

నాపై అన్యాయంగా ఏసీబీ కేసు పెట్టారు

అప్పు చేశా గానీ తప్పు చేయలేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. తనపై అన్యాయంగా ఏసీబీ కేసు పెట్టారన్నారు.  బ్యాంకుకు డబ్బులు ఎగ్గొట్టానని ఎమ్మె

Read More