TRS
తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేసింది : ఈటల
ఢిల్లీ : బీజేపీ నాయకత్వం రాష్ట్రంపై సీరియస్ గా ఫోకస్ చేసిందని మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి
Read Moreదళిత కుటుంబంపై టీఆర్ఎస్ నేత దాడి..
మహబూబాబాద్ జిల్లా; ఓ దళిత కుటుంబంపై టీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ పట్టణ శివారలోని శనిగాపుర
Read Moreరాష్ట్రంలో దుష్ట పాలన సాగుతోంది
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న తెలిసిందే. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ
Read Moreముగిసిన రాకేశ్ అంత్యక్రియలు
ముగిసిన రాకేశ్ అంత్యక్రియలు వరంగల్ నుంచి దబ్బీర్ పేట వరకు 50 కిలోమీటర్ల అంతిమయాత్ర ర్యాలీలో అడుగడుగునా ఉద్రిక్త పరిస్థితులు
Read Moreఅంతిమ యాత్ర చుట్టూ రాజకీయం
రాకేశ్ డెడ్బాడీని తీసుకెళ్తున్న వాహనానికి టీఆర్ఎస్ జెండాలు మంత్రులు సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హాజరు ప్రతిపక్ష నేతలు హాజర
Read Moreబాసర IIIT విద్యార్థులతో మంత్రి జరిపిన చర్చలు విఫలం
బాసర IIIT విద్యార్థులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రెండుగంటల పాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఉన్నత విద్యామం
Read Moreరాకేష్ను చంపింది టీఆర్ఎస్... చంపించింది బీజేపీ
హైదరాబాద్: ఆర్మీ అభ్యర్థి రాకేశ్ ను చంపింది టీఆర్ఎస్ అయితే... చంపించింది బీజేపీ అని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. శనివారం వరంగల్ లో ర
Read Moreమంత్రి సబితా ఇంద్రారెడ్డికి నిరసన సెగలు
వికారాబాద్ జిల్లా పరిగిలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. బహార్ పేట చౌరస్తాలో మంత్రి కాన్వాయ్ ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున
Read Moreబంగారు తెలంగాణలో బతుకుడే కష్టమైంది
8 ఏండ్లలో 8 వేల మంది రైతుల ఆత్మహత్య: షర్మిల టీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ లేదని ఫైర్ ముదిగొండ, వెలుగు: బంగా
Read Moreఉత్తమ్ కు టీఆర్ఎస్ టిక్కెట్ ఇప్పిస్తా : ఎమ్మెల్యే బొల్లం
కోదాడ : నల్గొండ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ను వదిలి, తమ పార్టీ నుంచి పోటీ చేస్తే తాను స్వాగతిస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్ల
Read Moreసికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన దురదృష్టకరం : వేముల
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటన దురదృష్టకరమని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైల్వేపోల
Read Moreనేటి యువత పెడదారి పడుతోంది : వినోద్ కుమార్
ప్రజలు కొన్న ప్రతి వస్తువు మీద వచ్చే పన్ను నుండి రాష్ట్రానికి ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు
Read Moreకాంగ్రెస్ లో టీఆర్ఎస్ కోవర్టులున్నారు
కోరుట్ల, వెలుగు : కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారని, వారిని గుర్తించి ఏరేయాలని కాంగ్రెస్కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరా
Read More












