TRS

ఏడేండ్ల తర్వాత సీఎంవోలోకి దళిత ఆఫీసర్

ఈటల వ్యాఖ్యలతో దిగొచ్చిన సీఎం హైదరాబాద్, వెలుగు: ఏడేండ్ల తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి ఆఫీస్ లో దళిత ఆఫీసర్​కు చోటు దక్కింది. సీఎంవోలోకి రాహుల్  

Read More

జెండా పండుగలో లొల్లి.. అసలేమైందంటే..!

.మల్కాజ్‌‌‌‌గిరిలో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య గొడవ కార్పొరేటర్ శ్రవణ్​పై టీఆర్ఎస్ లీడర్ల దాడి బట్టలు చింపి.. బీర్ బా

Read More

దళితబంధు అమలు చేయకపోతే నష్టం టీఆర్ఎస్‌కే

దళితబంధు అమలు చేయకపోతే నష్టం టీఆర్ఎస్‌కేనన్నారు మాజీ డిప్యూటీ సీఎం, టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి. పథకం అమలు చేయకపోతే దళితుల వ్యతిరేకతను కూడగట్టుకోవ

Read More

సీఎం సభలో దళితబంధు 15 మందికే..

హుజురాబాద్: దళితుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న దళితబంధు పథకం ఆగష్టు 16న హుజురాబాద్ లో ప్రారంభంకానుంది. ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రా

Read More

మూడు నెలల పాపను జైల్లో పెట్టిన ఘనత కేసీఆర్ దే

ఖమ్మం: పోడు భూములను లాక్కోవద్దన్నందుకు చిన్నపిల్లల తల్లులని కూడా చూడకుండా జైళ్లో పెట్టారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బ్రిటీష్ కా

Read More

దళితబంధు రావాలంటే.. రెండు లక్షలు ఖర్చవుతయి

దళితబంధుకు బేరసారాలు రూ. 2 లక్షలు ఖర్చవుతాయన్న ప్రజాప్రతినిధి భర్త సోషల్​మీడియాలో వైరలైన ఆడియో కమలాపూర్, వెలుగు: దళితబంధు స్కీం షురూ కాకము

Read More

మీర్ పేట్ లో TRS కార్పొరేటర్ల మధ్య గొడవ

హైదరాబాద్ మీర్ పేట్ లోని RN రెడ్డి నగర్లో TRS కార్పొరేటర్ల మధ్య గొడవ జరిగింది. దాడిలో ఐదుగురు కార్పొరేటర్లకు గాయాలయ్యాయి. 10వ వార్డు కార్పొరేటర్ ముద్ద

Read More

ఆగష్టు 24 నుంచి బండి సంజయ్  ‘ప్రజా సంగ్రామయాత్ర’

చార్మినార్: తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ పాదయాత్ర పేరును ‘ప్రజా సంగ్రామయాత్ర’గా ఆ పార్టీ ఎమ

Read More

కేసీఆర్ దమ్ముంటే రా.. హుజురాబాద్ లో తేల్చుకుందాం

హైదరాబాద్: ఉపఎన్నికలు వచ్చినప్పుడల్లా కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు

Read More

నువ్వు నిన్న తిరిగిన 4 లైన్ రోడ్లన్నీ  నేను వేయించినవే

జమ్మికుంట: హుజురాబాద్ ఉపఎన్నికలో గెలవడం కోసం పార్టీల మధ్య మాటలయుద్దం తారాస్థాయికి చేరుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా దూకుడు పెంచాయి. ఇర

Read More

సీఎం అయ్యాక గచ్చిబౌలిలో 2 వేల ఎకరాలు కొన్నారు

మంచిర్యాల: క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో అందరికి సింగరేణి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని బీజేపీ చేస్తున్న నిరాహారదీక్షకు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎ

Read More

ఈటల హుజురాబాద్ లో బీసీ.. శామీర్ పేటలో ఓసీ

హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను.. ఈటల రాజేందర్ బానిస అనడం భావ్యం కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మాటల

Read More