
TRS
మూడు నెలల పాపను జైల్లో పెట్టిన ఘనత కేసీఆర్ దే
ఖమ్మం: పోడు భూములను లాక్కోవద్దన్నందుకు చిన్నపిల్లల తల్లులని కూడా చూడకుండా జైళ్లో పెట్టారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బ్రిటీష్ కా
Read Moreదళితబంధు రావాలంటే.. రెండు లక్షలు ఖర్చవుతయి
దళితబంధుకు బేరసారాలు రూ. 2 లక్షలు ఖర్చవుతాయన్న ప్రజాప్రతినిధి భర్త సోషల్మీడియాలో వైరలైన ఆడియో కమలాపూర్, వెలుగు: దళితబంధు స్కీం షురూ కాకము
Read Moreమీర్ పేట్ లో TRS కార్పొరేటర్ల మధ్య గొడవ
హైదరాబాద్ మీర్ పేట్ లోని RN రెడ్డి నగర్లో TRS కార్పొరేటర్ల మధ్య గొడవ జరిగింది. దాడిలో ఐదుగురు కార్పొరేటర్లకు గాయాలయ్యాయి. 10వ వార్డు కార్పొరేటర్ ముద్ద
Read Moreఆగష్టు 24 నుంచి బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామయాత్ర’
చార్మినార్: తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ పాదయాత్ర పేరును ‘ప్రజా సంగ్రామయాత్ర’గా ఆ పార్టీ ఎమ
Read Moreకేసీఆర్ దమ్ముంటే రా.. హుజురాబాద్ లో తేల్చుకుందాం
హైదరాబాద్: ఉపఎన్నికలు వచ్చినప్పుడల్లా కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు
Read Moreనువ్వు నిన్న తిరిగిన 4 లైన్ రోడ్లన్నీ నేను వేయించినవే
జమ్మికుంట: హుజురాబాద్ ఉపఎన్నికలో గెలవడం కోసం పార్టీల మధ్య మాటలయుద్దం తారాస్థాయికి చేరుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా దూకుడు పెంచాయి. ఇర
Read Moreసీఎం అయ్యాక గచ్చిబౌలిలో 2 వేల ఎకరాలు కొన్నారు
మంచిర్యాల: క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో అందరికి సింగరేణి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని బీజేపీ చేస్తున్న నిరాహారదీక్షకు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎ
Read Moreఈటల హుజురాబాద్ లో బీసీ.. శామీర్ పేటలో ఓసీ
హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను.. ఈటల రాజేందర్ బానిస అనడం భావ్యం కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మాటల
Read Moreకేసీఆర్కు నియ్యత్ లేదు
మీకసలు పాలించే అర్హతే లేదు: ఈటల రాజేందర్ రోషమున్న బిడ్డను కాబట్టే టీఆర్ఎస్ నుంచి బయటికొచ్చిన నన్ను ఓడించేందుకు వందల కోట్లతో హంగామా ఎందుకు? ప్
Read Moreఇంద్రవెల్లి సభతో టీఆర్ఎస్ లో టెన్షన్
ఇంద్రవెల్లి సభ విజయవంతం అయ్యింది హైదరాబాద్: ఇంద్రవెల్లి సభ విజయవంతం అయ్యిందన్నారు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్. దళిత, గిరిజన ప్రజలు పె
Read Moreనన్ను గెలిపించే బాధ్యతను హరీశ్ చేతిలో పెట్టారు
ఇల్లంతకుంట: నాపై నమ్మకముంచి హుజురాబాద్ టికెట్ కేటాయించిన సీఎంకు పాదాభివందనాలు అన్నారు హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్
Read More70 ఏళ్లలో జరగని అభివృద్ధి 7 ఏళ్లలో జరిగింది
రాష్ట్రంలో 70 ఏళ్లలో జరగని అభివృద్ధి 7 ఏళ్లలో జరిగిందన్నారు మంత్రి శ్రీనివాస్ యాదవ్. ఇంటింటికి నల్లనీళ్లు, లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందిస్తున్న ఘనత
Read More