
TRS
బంగారు తెలంగాణ త్వరలోనే వస్తది
వికారాబాద్: తాను కలలు కన్న బంగారు తెలంగాణ త్వరలోనే వస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కార్య
Read Moreహుజూరాబాద్ ప్రజలు చెంప చెళ్లుమనిపించినా బుద్ది రాలేదు
కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికల ముందుగానీ తరువాత గానీ రెండు పార్టీలు కలిసిపోవ
Read Moreరాజకీయ కుట్రతో అరెస్ట్ చేయాలని ప్లాన్
తనపై ఎలాంటి కేసులు లేవని, రాజకీయ కుట్రతో పోలీసులతో అరెస్ట్ చేయాలని చూస్తున్నారంటూ చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి ఆరోపించారు. 70 మంది సర్పంచులు
Read Moreచౌటుప్పల్ ఎంపీపీ అరెస్ట్ కు అర్ధరాత్రి పోలీసుల ప్రయత్నం
హైదరాబాద్ : వనస్థలిపురంలో చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడం అర్ధరాత్రి కలకలం రేపింది. తంగిరిళ్ళలో కుటుంబ
Read Moreటీఆర్ఎస్ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తున్నరు
హైదరాబాద్: టీఆర్ఎస్ కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న బండి సంజయ్ పై టీఆర
Read Moreపాదయాత్రతో టీఆర్ఎస్కు భయం పుట్టుకుంది
సీఎం కేసీఆర్కు మందు మీద ఉన్న ప్రేమ..మంది మీద లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రైతులు, యువకులు, ఉద్యోగులను కేసీఆర్ మోసం చేస
Read Moreమునుగోడు భయంతోనే దాడులు
జనగామ : మునుగోడు ఉప ఎన్నిక భయంతోనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బ
Read Moreసానుభూతి కోసమే బీజేపీ దాడులు
జనగామ: ప్రజల్లో సానుభూతి పొందేందుకే బీజేపీ దాడులకు పాల్పడుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. జిల్లాలోని దేవరుప్పులలో బీజేపీ రాష్ట్ర అధ్య
Read Moreదేశానికే ఆదర్శంగా ‘దళిత బంధు’
సమైక్య రాష్ట్రంలో జరిగిన విధ్వంసం వల్ల తెలంగాణ పౌరులు కనీస జీవన భద్రత కరువై చెట్టుకొకరు, పుట్టకొకరై పోయారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చెదిరిపోయిన త
Read Moreమునుగోడులో 30 స్కీముల కింద 1.50 లక్షల మంది
లెక్కలు తీస్తున్న టీఆర్ఎస్ గ్రామాలవారీగా లబ్ధిదారుల వివరాలు సేకరణ 30 స్కీముల కింద లక్షా 50 వేల మంది ఉంటారని అంచనా లెటర్లు, మెసేజ్ల ద్వ
Read Moreనిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
నెట్వర్క్, వెలుగు: దేశ విభజన అనంతరం ప్రాణాలు కోల్పోయిన భారతీయులను స్మరించుకుంటూ ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో మౌనయాత్ర నిర్వహించారు. జిల్లా
Read Moreసీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదు
వనపర్తి, వెలుగు: టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజాధనాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పాలకుర్తి, వెలుగు : బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రపై అధికార టీఆర్ఎస్
Read More