TRS
నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్న బీజేపీ కార్యకర్త అదృశ్యం
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో బీజేపీ కార్యకర్త అదృశ్యం కలకలం రేపుతోంది. భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన లింగం అనే బీజేపీ కార్యకర్తను
Read Moreటీఆర్ఎస్, ఎంఐఎం చరిత్రను వక్రీకరిస్తున్నయ్
హైదరాబాద్: టీఆర్ఎస్, ఎంఐఎం చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ పోరాటంతోనే సెప్టెం
Read Moreకేసీఆర్ ముక్త్ తెలంగాణ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు
ముఖ్యమంత్రి కేసీఆర్కు రోజులు చాలా దగ్గరపడ్డాయని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్లో నిరాశ పతాక స్థాయికి చేరుకుందని..అందు
Read Moreఎమ్మెల్యేల రాజీనామాలతోనే నియోజకవర్గాల అభివృద్ధి
కరీంనగర్ : ‘పల్లె గోస-.. బీజేపీ భరోసా బైక్ ర్యాలీ’ పర్యటన సందర్భంగా చాలా గ్రామాల్లో ప్రజా సమస్యలను చూశానని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ క
Read Moreకాంగ్రెస్ను ఓడించే శక్తి అక్కడ మోడీకి లేదు..ఇక్కడి కేడీకి లేదు
మునుగోడులో కాంగ్రెస్ ను ఓడించే శక్తి కేంద్రంలోని మోడీకి లేదు..రాష్ట్రంలోని కేడీకి లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చ
Read Moreమునుగోడులో గెలుపు కోసం టీఆర్ఎస్ వ్యూహం
మునుగోడు బైపోల్లో విజయం కోసం అధికార టీఆర్ఎస్ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. అధికార పార్టీ నేతలు ఇప్పటికే నియోజకవర్గంలోని పలు సమస్యల పరిష్కారంపై ఫో
Read Moreపిట్లంలో వైన్ షాప్పై అధికార పార్టీ నేతల దాడులు
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో అధికార పార్టీ నేతలు రౌడీయిజం చేశారు. పిట్లంలో కనకదుర్గ వైన్ షాప్పై ఎంపీపీ భర్త విజయ్, జెడ్పిటిసి శ్రీని
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
సీఎం హామీలు నెరవేర్చాలి బీజేపీ ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి శ్రీనివాస్ ఆర్మూర్, వెలుగు : సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ
Read Moreసాగులో వరి టాప్
సర్కారుకు వ్యవసాయశాఖ నివేదిక హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వానాకాలం సాగు, కోటి 28 లక్షల 20 వేల 698
Read Moreగ్రూప్-2, 3 నోటిఫికేషన్లు నెలాఖరులో?
ఏర్పాట్లు చేస్తున్న టీఎస్పీఎస్సీ హైదరాబాద్, వెలుగు : గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్స
Read Moreపుట్టబోయే ప్రతి బిడ్డ మీద రూ. లక్షా 25వేల అప్పు
ప్రాజెక్టు ఖర్చు రూ. 1.25 లక్షల కోట్లకు పెరిగినా ఎందుకు మాట్లాడరు? సీఎం కేసీఆర్పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్ బడ్జెట్లో చూపకుండా అప్పుల
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టులో అడ్డగోలు అవినీతి
ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా రైతుల భూములను లాక్కుంటోందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వర
Read Moreటీఆర్ఎస్ ఎంపిటీసి భర్త వేధిస్తుండు
మహబూబాబాద్ జిల్లా: భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని కలత చెందిన ఓ భర్త ఆత్మహత్యకు ప్రయత్నించాడు. జిల్లాలోని గూడూరు మండలం ఊట్లా గ్రామంల
Read More












