TRS

పాదయాత్రతో టీఆర్ఎస్కు భయం పుట్టుకుంది

సీఎం కేసీఆర్కు మందు మీద ఉన్న ప్రేమ..మంది మీద లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రైతులు, యువకులు, ఉద్యోగులను కేసీఆర్ మోసం చేస

Read More

మునుగోడు భయంతోనే దాడులు

జనగామ : మునుగోడు ఉప ఎన్నిక భయంతోనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బ

Read More

సానుభూతి కోసమే బీజేపీ దాడులు

జనగామ: ప్రజల్లో సానుభూతి పొందేందుకే బీజేపీ దాడులకు పాల్పడుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. జిల్లాలోని దేవరుప్పులలో బీజేపీ రాష్ట్ర అధ్య

Read More

దేశానికే ఆదర్శంగా ‘దళిత బంధు’

సమైక్య రాష్ట్రంలో జరిగిన విధ్వంసం వల్ల తెలంగాణ పౌరులు కనీస జీవన భద్రత కరువై చెట్టుకొకరు, పుట్టకొకరై పోయారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చెదిరిపోయిన త

Read More

మునుగోడులో 30 స్కీముల కింద 1.50 లక్షల మంది

లెక్కలు తీస్తున్న టీఆర్ఎస్ గ్రామాలవారీగా లబ్ధిదారుల వివరాలు సేకరణ  30 స్కీముల కింద లక్షా 50 వేల మంది ఉంటారని అంచనా లెటర్లు, మెసేజ్​ల ద్వ

Read More

నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నెట్​వర్క్​, వెలుగు:  దేశ విభజన అనంతరం ప్రాణాలు కోల్పోయిన భారతీయులను స్మరించుకుంటూ ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో  మౌనయాత్ర నిర్వహించారు. జిల్లా

Read More

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదు

వనపర్తి, వెలుగు: టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజాధనాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్  క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి పాలకుర్తి, వెలుగు : బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రపై అధికార టీఆర్ఎస్

Read More

బీజేవైఎం తాండూర్ మండల ప్రధాన కార్యదర్శి​పై హత్యాయత్నం

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి   మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా బీజేవైఎం తాండూర్ మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి భ

Read More

ఎన్నికల హామీలు ఏమైనై.. బీజేపీ, టీఆర్ఎస్కు రేవంత్ రెడ్డి ప్రశ్న

మునుగోడు ప్రజలను మోసం చేయడానికి బీజేపీ, టిఆర్ఎస్ లు మరోసారి కుటిల యత్నాలు చేస్తున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడనుకుం

Read More

ఈడీని వాడితే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలెవరూ మిగలరు

యాదాద్రి భువనగిరి: ఈడీని వాడుకోవాలని చూస్తే రాష్ట్రంలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే మిగలరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ హెచ్చరించారు.

Read More

ప్రధాని మోడీని ప్రశ్నించిన కేటీఆర్ 

హైదరాబాద్, వెలుగు: పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట పైనుంచి తన వైఖరేంటో చెప్పాలని

Read More

పార్టీ ఇన్​చార్జ్​ల మీటింగ్​లకు రెబెల్ లీడర్ల డుమ్మా  

నల్గొండ/ చౌటుప్పల్, వెలుగు:  మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సెగ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఈ నెల 20న మునుగోడులో బహ

Read More