TRS

మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్సే

మునుగోడులో టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో  గెలుస్తుందని జోస్యం చెప్పార

Read More

చల్లమల్ల కృష్ణారెడ్డితో ఠాగూర్, రేవంత్ రహస్య మంతనాలు

టిక్కెట్ ఎవరికొచ్చినా అందరూ అభ్యర్థి గెలుపు కోసం పని చేయాలె కాంగ్రెస్ టిక్కెట్ ఆశావాహులకు బోస్ రాజు ఆదేశం హైదరాబాద్ : కోమటిరెడ్డి రాజగోపాల్

Read More

బీజేపీ బ్యాక్ డోర్ పాలిటిక్స్ మానుకోవాలి

మునుగోడులో ప్రస్తుతం రాజకీయాలు నడుస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మునుగోడు టీఆర్ఎస్ కంచుకోట అని..ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని దీమా వ్యక్తం చే

Read More

మునుగోడు ఉపఎన్నిక: టీఆర్​ఎస్​ నుంచి ఐదుగురు ఆశావహులు

నల్గొండ, వెలుగు: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్​గా భావిస్తున్న మునుగోడు బైపోల్స్​లో గెలవడం మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది.  

Read More

మొహర్రం వేడుకల సందర్భంగా ఎదురుపడ్డ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ వాహనాలు

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నేతల మధ్య వార్ ముదురుతోంది. మొహర్రం వేడుకల సందర్భంగా ఖిలా వరంగల్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అనే పరిస్థితి తలెత్తింద

Read More

బండి సంజయ్ తో రాజగోపాల్ రెడ్డి భేటీ

పాదయాత్రలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. అంకిరెడ్డిగూడెం వద్ద బండి సంజయ్

Read More

నన్నపనేని నరేందర్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాటల యుద్ధం

వరంగల్: వరంగల్ లో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మంత్రి దయాకర్ రావు తమ్ముడైన ఎర్రబెల్లి ప్రదీప్ రావు మధ్య పచ్చ గడ్డి

Read More

మునుగోడు ఉప ఎన్నిక.. సెమీఫైనల్గా భావిస్తున్న ప్రధాన పార్టీలు

ఐదు నిమిషాల్లోనే రాజీనామా ఆమోదం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సో

Read More

టీఆర్ఎస్కు ఓటేసినా... కాంగ్రెస్కు ఓటేసినా ఒక్కటే

మహబూబ్‌నగర్‌: దమ్ముంటే టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. సోమవారం జిల్లా

Read More

బండి సంజయ్ కి ఎమ్మెల్యే ముత్తి రెడ్డి సవాల్

కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ సమీక్షా సమావేశాన్ని బహిశ్కరించారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలిపారు. జనగ

Read More

గొడవ కటౌట్ కా టికెట్ కా..?

స్టేట్ పాలిటిక్స్ లో హుజురాబాద్ బైపోల్ ఓ బెంచ్ మార్క్. హామీలు, తాయిలాల్లో ఓ ట్రెండ్ క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. ఇదే నియో

Read More

అవినీతి ప్రభుత్వం పోవాలని ప్రజలు చూస్తున్నారు

ఢిల్లీ: శ్రవణ్ బీజేపీలో చేరడం చాలా విశిష్టమైన కార్యాచరణ అని  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవాళ ఢిల్లీలో తరుణ్

Read More

టీఆర్ఎస్ ఎంపీటీసీల నిరసన

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని ఎంపీటీసీలు మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. మండలంలోని 11 గ్రామ పంచాయతీలకు గాను, 9 మంది ఎంపీటీసీలు ఉన్నారు

Read More