TS Govt

బల్దియా ప్రక్షాళన!.. జీహెచ్ఎంసీపై సర్కార్ ఫోకస్

ప్రభుత్వ ఆదేశాలతో ఫోకస్ పెట్టిన కమిషనర్   ఏ విభాగంలో చూసినా అవినీతి, అక్రమాలు  ఇప్పటికే పలువురు ఉద్యోగులపైన చర్యలు తవ్విన కొద్దీ బయ

Read More

మూడు పిల్లర్లు కాదు.. మూడు వ్యవస్థలు కుంగినయ్: ప్రొఫెసర్​ కోదండరాం

కాళేశ్వరం ప్రాజెక్ట్​పై అంతర్జాతీయ నిపుణులతో అధ్యయనం చేయించాలని డిమాండ్​ అప్పటి సీఎం, ఇరిగేషన్​ మంత్రి, అధికారులను అరెస్ట్ ​చేయాలి: ఆకునూరి మురళి

Read More

సర్కార్ స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యత మహిళా సంఘాలకు!

      పరిశీలించాల్సిందిగా అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం     సర్కార్​ బడుల్లో అన్ని సౌలతులుండాలి &nb

Read More

కవిత.. సీఎం కుర్చీపై ఆశపడింది: మంత్రి సీతక్క

    కేసీఆర్ దిగిపోతే తానే కూర్చుందామనుకున్నది: మంత్రి సీతక్క     మహిళలకు ప్రాధాన్యం ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని కామెంట్

Read More

ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల స్కీం ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం భద్రాచలంలో ప్రారంభించనున్నారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షల సాయం అంద

Read More

కోడ్​ వచ్చేలోపే పంట బోనస్​పై జీవో ఇవ్వు: కేటీఆర్​

సీఎం రేవంత్​రెడ్డికి  కేటీఆర్​ సవాల్​     ఎండిపోయిన పంటలకు  ఎకరాకు 10 వేలు ఇవ్వాలి      మొన్నటి కామారెడ

Read More

మాజీ డీఎస్పీ ప్రణీత్​రావుపై నాన్​ బెయిలబుల్​ కేసు

  ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో ఇటీవలే సస్పెన్షన్​ ఎస్​ఐబీ అదనపు ఎస్పీ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట ఠాణాలో కేసు ప్రణీత్​రావుకు సహకరించిన అధిక

Read More

త్వరలో పెండింగ్​ డీఏలు

పీఆర్సీ, సీపీఎస్, 317 జీవో సమస్యలూ పరిష్కరిస్తం ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్​రెడ్డి హామీ ఎంప్లాయీస్​ స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు.. స్వేచ్ఛే మా

Read More

ఉద్యోగులు, కార్మికుల..సమస్యలు పరిష్కరించాలి

తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్  ప్రభుత్వంపై గంపెడాశతో  రాష్ట్ర ఉద్యోగ,- కార్మిక సంఘాలు ఎదురుచూస్తున్నాయి. గత  ప్రభుత్వం అనేక సమస్య

Read More

త్వరలో ఇంటర్నేషనల్ లెవెల్ స్కిల్ యూనివర్సిటీ: శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్

Read More

గచ్చిబౌలిలోని ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివే: తుది తీర్పు వెల్లడించిన హైకోర్టు

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్ గచ్చిబౌలిలోని అత్యంత ఖరీదైన 400 ఎకరాల భూమి ప్రభుత్వానికే చెందుతుందని హైకోర్టు తీర్పు వెలువరించింది. గత 18 ఏండ్లుగా వివ

Read More

3 నెలలుగా జీతాలు పెండింగ్

హైదరాబాద్, వెలుగు: నేషనల్ హెల్త్ మిషన్(ఎన్ హెచ్ఎం) కార్యక్రమాల అమలు కోసం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. ఆరు నెలల నుంచి నిధ

Read More

ఎమ్మెల్యే గాంధీ ప్రధాన అనుచరుడు అరెస్ట్

మాదాపూర్, వెలుగు: వెయ్యి గజాల స్థలాన్ని ఆక్రమించి, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే స్థలం ఓనర్​ను చంపేస్తానంటూ బెదిరిస్తున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి

Read More