ts today
ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా
28, 29వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తాం: సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్: భారీ వర్షాలతో పరీక్షల గురించి
Read Moreలక్ష కోట్లు పెట్టి ఉచిత విద్యుత్, రైతుబంధు ఇస్తున్నాం
మరి బీజేపీ ఏం చేస్తుందో చెప్పాలి – మంత్రి హరీష్ రావు అసెంబ్లీకి డుమ్మా కొట్టి హుజూరాబాద్ లో తిష్ట వేసిన మంత్రి హరీష్ రావు
Read Moreహోంవర్క్ చేయలేదని హెడ్మాస్టర్ కొట్టడంతో.. బాలికకు పక్షవాతం
హోంవర్క్ చేయలేదని బాలిక చెంపపై కొట్టడంతో.. బాలిక విసురుగా వెళ్లి తరగతి గోడకు తగిలింది.. చెయ్యి వంకరపోయింది.. బాలిక తల లోపల తీవ్ర గాయమవ్వడంతో చెయ
Read Moreరాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసిన కేసీఆర్
హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా జరుపుకునే ‘
Read Moreఏడేండ్లు ఏం చేశామో గడపగడపకు తెలిపేందుకే ప్రజా ఆశీర్వాద యాత్ర
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోదాడ (సూర్యాపేట జిల్లా): ఈ ఏడు ఏండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గడప గడపకు తెలిసే
Read More24,25తేదీల్లో తెలంగాణ ఎడ్ సెట్ పరీక్ష
హైదరాబాద్: తెలంగాణ ఎడ్ సెట్ పరీక్షను ఈనెల 24, 25వ తేదీల్లో నిర్వహించనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కట్టుదిట్టంగా పరీక్ష నిర్వహించేందుకు అవసరమైన అన్
Read Moreకల్లబొల్లి కబుర్లకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ సర్కార్
మాజీ ఎంపీ, బీజేపీ మహిళా నేత విజయశాంతి హైదరాబాద్: మోసపూరిత మాటలు, కల్లబొల్లి కబుర్లకు కేరాఫ్ అడ్రస్గా కేసీఆర్ సర్కారు మారిపోయిందని మాజీ ఎ
Read Moreనామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి
గవర్నర్ ఆమోదం కోసం కేబినెట్ సిఫారసు హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని ఎంపిక చేస్తూ కేబినెట్ సమావేశం ఏకగ్రీవంగా ఖరారు చేసి
Read More16న హుజూరాబాద్ లో దళిత బంధు ప్రారంభం
కేబినెట్ సమావేశంలో తీర్మానం హైదరాబాద్: దళిత బంధు పథకాన్ని ఈనెల 16న పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని రాష్ట్ర కేబినెట్ త
Read More57 ఏండ్లు వస్తే వృద్ధాప్య పెన్షన్: కేసీఆర్
దీభీఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్లు ఉచిత కరెంట్ హైదరాబాద్: వృద్ధాప్య ఫెన్షన్లకు అర్హతను 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంల
Read Moreఅనాథల స్థితిగతులపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
కరోనా కారణంగా అనాథలైన పిల్లల వివరాల సేకరణ కొన్ని జిల్లాల్లో కేసులు ఎక్కువ నమోదు అవుతుండడంపై కేబినెట్ లో చర్చ హైదరాబాద్: రాష్ట్రంలోని అనాధలు,
Read Moreఆగస్టు నుండి కొత్త కార్డులకు బియ్యం
పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేసిన కొత్త రేషన్ కార్డులకు బియ్యం పంపిణీకి సర్వం సిద్దమయ
Read Moreఅమ్ముకునేందుకు భూములున్నాయి కానీ దళిత, గిరిజనులకు ఇవ్వడానికి లేవా?
పోడు భూముల పోరాట కమిటీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముకునేందుకు భూములు ఉన్నాయి కానీ.. పేద దళిత, గిరిజనుల
Read More