
TS
పోడు సాగుదారులపై దాడుల్ని వెంటనే ఆపాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పోడు సాగుదారులపై జరుగుతున్న దాడుల్ని వెంటనే ఆపాలన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి.
Read Moreజిల్లాకో నర్సింగ్ కాలేజీ కట్టాలని నిర్ణయం
కామారెడ్డి జిల్లా: ప్రతి జిల్లా కేంద్రంలో ఒక నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించామని తెలిపారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. డబుల్ బెడ్రూం
Read Moreఏపీ నుండి వస్తున్న ధాన్యం లారీలను వెనక్కి పంపుతున్న అధికారులు
సూర్యాపేట: ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు ఎవరూ ధాన్యం తీసుకురాకుండా సరిహద్దు గ్రామం వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు అధికారులు. ధాన్యం కొనుగోలు కోసం రైతు
Read Moreప్రభుత్వం భూ ఆక్రమణదారులకు కొమ్ముకాస్తోంది
రైతులకు న్యాయం చేయాలి: టీజేఎస్ చీఫ్ కోదండరాం హైదరాబాద్: పేదలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వమే భూ ఆక్రమణదారులకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు
Read Moreతెలంగాణలో కొత్త కేసులు 767, మరణాలు 2
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24గంటల్లో కొత్త కేసులు 767, మరణాలు 2 నమోదయ్యాయి. మొత్తం 58 వేల 749 మందికి పరీక్షల
Read Moreప్రభుత్వం కబ్జాలకు పాల్పడుతోంది..కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చెరువులను కాపాడుకుంటాం రంగారెడ్డి : కబ్జాలను అరికట్టాల్సిన ప్రభుత్వమే కబ్జాలకు పాల్పడుతోందని విమర్శించారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
Read Moreతెలంగాణ హైకోర్టుకు 12మంది కొత్త జడ్జిలు
కొత్త జడ్జీల్లో ఏడుగురు న్యాయవాదులు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు న్యూఢిల్లీ: తెలంగాణకు 12 మంది కొత్త జడ్జీలు రానున్న
Read Moreపీఈసెట్ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్
హైదరాబాద్, వెలుగు: బీపీడీఈ, డీపీఈడీ తదితర ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పీఈసెట్–2021 అడ్మిషన్ షెడ్యూల్ రిలీజైంది. ఈ న
Read Moreఏపీ వాళ్లను అక్కడికి పంపుతలె.. మనోళ్లను ఇక్కడికి తెస్తలె
ముందుకు సాగని ఉద్యోగుల విభజన రిలీవ్ కోసం ఆర్డర్స్ ఇచ్చి చేతులు దులుపుకున్న రెండు ప్రభుత్వాలు రిలీవ్ అయినోళ్ల డ్యూటీపై ఇప్పటికీ క్లారిటీ లేదు
Read More