TS
ఊళ్లలోని నీళ్ల ట్యాంకులు పదిరోజులకోసారి క్లీనింగ్.. ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: ఊర్లల్ల తాగునీటి నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. తాగు నీటి నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీల
Read Moreనా కొడుకు పెళ్లికి రండి.. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి షర్మిల ఆహ్వానం
చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని వైఎస్ షర్మిల కలిశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వ
Read Moreపెట్టుబడులతో వస్తే రాయితీలు ఇస్తం: సీఎం రేవంత్
పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నం అమర రాజా, అదానీ గ్రూప్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి కొ
Read More4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించని కేసీఆర్.. అదే వ్యూహామా..?
గులాబీ బాస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 115 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. చాలావరకూ సిట్టింగులకే టికెట్లు ఖరారు చేశారు. అయి
Read More7 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల మార్పు.. అసలు కారణాలు ఇవేనా..?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను (ఆగస్టు 21న) విడుదల చేశారు. ఇందులో 7 స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. వా
Read Moreరెండు చోట్ల నుంచి సీఎం కేసీఆర్ పోటీ
2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.
Read Moreనీటి వాటాలు తేల్చడంలో కేంద్రం నిర్లక్ష్యం: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్గొండ, వెలుగు: కృష్ణా, గోదావరి నీటి వాటాలు తేల్చడంతో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Read Moreవైద్య విద్య కొత్త కోర్సులకు సర్కార్ అనుమతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తొలిసారిగా వైద్య విద్య అనుబంధ కోర్సులకు రాష్ట్ర సర్కార్ అనుమతించింది. దీంతో మొత్తం 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 12 రక
Read Moreపసుపు రైతులకు మరింత సేవచేసే అవకాశం దక్కింది: అర్వింద్
న్యూఢిల్లీ, వెలుగు: స్పైసెస్ బోర్డు సభ్యుడిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎన్నికయ్యారు. ఆయనతో పాటు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఎన్నికైనట్ల
Read Moreఆ ఇద్దరి మరణాలకు ప్రభుత్వమే కారణం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తమ కుటుంబాలకు జీవనాధారమైన భూములు దూరం కావడంతో మనస్తాపానికి గురైన ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ర
Read Moreశ్రీశైలంలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
కర్నూలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం పర్యటన ముగిసింది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం పలు అభివృద్ధి కార్య
Read Moreతెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల పంచాయితీ..రంగంలోకి డిగ్గీ రాజా
హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిణామాలు హాట్ హాట్ గా మారాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్న కొందరు సీనియర్లు బహిరంగంగా అసమ్మతి
Read Moreతెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 15వ తేద నుంచి ఇంటర్ మొదటి సంవత్స
Read More













