నల్గొండ, వెలుగు: కృష్ణా, గోదావరి నీటి వాటాలు తేల్చడంతో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. శనివారం నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు నీటిని తీసుకునే హక్కు లేదన్నారు. కానీ కరెంట్ ఉత్పత్తి చేసే హక్కు తెలంగాణ కు ఉందన్నారు. శ్రీశైలానికి మరో వంద టీఎంసీలు, సాగర్కు మరో రెండు వందల టీఎంసీల నీరు వస్తే ప్రాజెక్టులు నిండుతాయన్నారు. ఆఫీసర్లు చెప్తున్న ప్రకారం మరో 20, 30 టీఎంసీల నీరు వస్తే సాగర్ మొదటి జోన్వరకు సాగునీరు ఇవ్వొచ్చని, ఇ ప్పటికే 30 టీఎంసీల వరకు అందుబాటులో ఉందని చెప్పారు. ఇప్పటికే నార్లు పోసుకున్న రైతులు సాగునీరు అడుగుతున్నారన్నారు. సెప్టెంబర్ వరకు వరదలు వచ్చే చాన్స్ ఉందన్నారు. దాంతో సాగర్కు కూడా వరద వచ్చే అవకాశం ఉన్నందున అప్పుడు నీటి విడుదలకు చేయొచ్చని గుత్తా పేర్కొన్నా రు.
నీటి వాటాలు తేల్చడంలో కేంద్రం నిర్లక్ష్యం: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
- నల్గొండ
- August 13, 2023
లేటెస్ట్
- ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ, కాంగ్రెస్ ఫెయిల్: సబితా
- పెద్దపల్లిలో వంశీకృష్ణను గెలిపించండి : చాడ వెంకట్ రెడ్డి
- బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ : సీఎం రేవంత్రెడ్డి
- పదేండ్లలో ప్రజలకు కేసీఆర్ చేసింది సున్నా : వివేక్ వెంకటస్వామి
- కవిత బెయిల్ పిటిషన్పై ఇవ్వాల తీర్పు
- జహీరాబాద్లో నువ్వా నేనా! .. కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్
- కేకేఆర్ టాప్ షో ..98 రన్స్ తేడాతో లక్నోపై గెలుపు
- మధుయాష్కీకి త్రుటిలో తప్పిన ప్రమాదం
- జడేజా మ్యాజిక్ .. చెన్నై ఖాతాలో ఆరో విక్టరీ
- రూ.11.35 లక్షల విలువైన డైమండ్ ఇయర్స్ రింగ్స్ను .. 1,080 కే అందుకున్న లక్కీ ఫెలో
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..