
union minister kishan reddy
దేశ విభజన..చరిత్రలో చీకటి అధ్యాయం
న్యూఢిల్లీ, వెలుగు : దేశ విభజన భారతదేశ చరిత్రలో ఓ చీకటి అధ్యాయమని, ఆ సమయంలో సరిహద్దులు దాటి దేశానికి వచ్చే ప్రయత్నంలో జరిగిన మతకలహాల్లో ఎందరో ప్రాణాలు
Read Moreట్రాఫిక్ కానిస్టేబుల్ కు రాఖీ కట్టిన కేంద్రమంత్రి సతీమణి
తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బర్కత్ పురా చౌరస్తా వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ ట్రాఫిక్ కా
Read Moreగాంధీని తిట్టి గాడ్సేను పొగుడుతున్నారు..
సిద్దిపేట జిల్లా : ఇంటింటికి జాతీయ జెండాలను ఇవ్వలేని పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ మంత్రి హరీష్ ర
Read Moreసైన్స్ సిటీ ఏర్పాటుపై కేసీఆర్కు కిషన్ రెడ్డి లేఖ
న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్లో సైన్స్ సిటీ ఏర్పాటు కోసం అవసరమైన 25 ఎకరాల స్థలం, గైడ్ లైన్స్ కు అనుగుణంగా డీపీఆర్ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి
Read Moreకేసీఆర్ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు
తెలంగాణను చూసి దేశమంతా పాఠం నేర్చుకోవాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసి ఏదీ
Read Moreబీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భారీ ఏర్పాట్లు
హైదరాబాద్ : హైదరాబాద్ లో నిర్వహించే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. HICC నోవాటెల్ హోటల్ లో ఏర్పాట్లకు బీజేపీ నాయకులు భూ
Read Moreఏడేండ్లలో రూ.56 వేల కోట్లు
ఏడేండ్లలో రూ.56 వేల కోట్లు పెట్రోల్, డీజిల్పై రాష్ట్రం వ్యాట్ వసూలు చేసిందన్న కిషన్రెడ్డి హై
Read Moreకేసీఆరే రైతుల మెడ మీద కత్తి పెడ్తుండు
ఢిల్లీ : కేసీఆర్ దీక్షను రైతులు నమ్మట్లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మంగళవారం ఢిల్లీలో మాట్లాడిన ఆయన.. బాయిల్డ్ ఇవ్వబోమని కేసీఆర్ లెటర్ ఇచ్చారా
Read Moreరాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసన దీక్షలు
దున్నపోతు మీద వర్షం పడ్డట్లు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. యాసంగి వడ్లు కొనాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను చాలాసార్లు
Read Moreపెంచేది బీజేపీ అయితే... పంచేది టీఆర్ఎస్
సమైక్య రాష్ట్రంలో ఏ కాలం చూసినా ఎండా కాలమే ఉండేదని.. కానీ స్వరాష్ట్రంలో ఏ కాలం చూసినా వానాకాలంలాగే ఉందని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
Read Moreఆంధ్రాకు లేని సమస్య తెలంగాణకు ఎందుకొచ్చింది
తెలంగాణ రైతులను టీఆర్ఎస్ బలి చేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని.. వారిని చూస్తే జా
Read Moreత్వరలోనే విగ్రహాలను ఆయా రాష్ట్రాలకు పంపుతాం
ఈ శాన్య రాష్ట్రాల్లోని 8 ప్రాంతాల్లో బీజేపీ అధికారంలో ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మణిపూర్ లో లాస్ట్ టైమ్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నార
Read Moreఏపీ నుంచి సీఎంలున్నా.. ఒరిగిందేం లేదు
సాగునీటి ప్రాజక్టుల విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన
Read More