union minister kishan reddy

రామానుజాచార్య అడుగు జాడల్లో  మోడీ నడుస్తున్నారు

హైదరాబాద్: సర్వ మానవ సమానత్వానికి శ్రీ రామానుజాచార్యులు ప్రతీక అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. మనుషులంతా సమానమేనని చాటి చెప్పిన మహోన్నత

Read More

ఇంత నిర్బంధం ఎప్పుడూ చూడలేదు

సీఎం, మంత్రులు ధర్నాలు, ఆందోళనలు చేస్తే కరోనా రాదా: కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఇంత నిర్బంధం ఎప్పుడూ చూడలేదు పోలీసులు లక్ష్మణ రేఖ దాటుతున్నారని ఫ

Read More

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి..కృష్ణకు సన్మానం

అల్లూరి గొప్పతనం కృష్ణ సినిమాతో అందరకీ తెలిసిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లోని ఫిలీంనగర్ కల్చరల్ క్లబ్ లో ఇవాళ అల్లూరి సీతారామరాజు 12

Read More

సెవెన్ టూంబ్స్కు స్వదేశీ దర్శన్ స్కీమ్ నిధులు

హైదరాబాద్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించి

Read More

తెలంగాణలో రోడ్ల అభివృద్ది వేగంగా జరుగుతుంది

తెలంగాణలో రోడ్ల అభివృద్ది వేగంగా జరుగుతుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. 274 కి.మీ. మేర రోడ్డు పనులు రూ. 7040 కోట్లతో జరుగుతున్నాయన్నారు. ఎప్పటికప్

Read More

ప్రపంచంలోనే బెస్ట్ వ్యాక్సిన్ ఉత్పత్తి మన దగ్గరే

138 దేశాల వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రపంచంలో బెస్ట్ వ్యాక్సిన్ మన దేశంలోనే ఉత్పత్తి అవుతుందన్నారు. 500 క

Read More

టీఆర్ఎస్ కో, కేసీఆర్ కో మేం భయపడం

ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ కావాలనే రాజకీయం చేస్తోందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ప్రచారం కోసమే టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారన్నారు. హుజురా

Read More

రాజకీయ శత్రువులుగా కాకుండా ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళం

రోశయ్య గారి మరణం.. తెలుగు ప్రజలకు, రాజకీయాలకు తీరని లోటని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఒక అపర రాజకీయ చాణక్యున్ని కోల్పోయామని ఆయన అన

Read More

రైల్వేలను, ఎల్ఐసీని అమ్ముతున్నారని తప్పుడు ప్రచారం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి    హైదరాబాద్: రైల్వే లను కేంద్ర ప్రభుత్వం అమ్మాలని అనుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చే

Read More

ఎవరూ నా సహకారం కోరలేదు

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్‌‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో తన సహకారం కావాలని ఎవరూ కోరలేదని, తనకు ఆ రకమైన ఫోన్లు ఎవరూ చేయల

Read More

సమర యోధుల ఫోటో ఎక్స్‌పో ప్రారంభించిన కిషన్ రెడ్డి

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు అవుతున్న సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్

Read More

ఇక నుంచి ప్రతి ఏటా జాతీయ గిరిజన దినోత్సవం

స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా గిరిజనులకు సరైన గుర్తింపు లభించడం లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్&lr

Read More