updates

వణికిస్తున్న ‘మాండౌస్’ తుఫాను.. ఆ రాష్ట్రాలపైనే అత్యధిక ప్రభావం!!

ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను మాండౌస్ తుఫాన్ వణికిస్తోంది. సైక్లోన్ ప్రభావంతో ఇప్పటికే పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు పుదుచ్చేరిల

Read More

తిరుమలలో భక్తుల కష్టాలు

తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఉచిత దర్శనం కోసం 13 గంటలకుపైగా 

Read More

ఇండోనేసియాలో భూకంపం..162 మంది మృతి

కూలిన వేలాది ఇండ్లు మృతుల్లో పిల్లలే ఎక్కువ.. మరణాల సంఖ్య పెరిగే ఛాన్స్ రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో ప్రకంపనలు జకార్తా/సియాంజుర్: 

Read More

ఏపీని భయపెడుతున్న తీవ్ర వాయుగుండం 

వాయుగుండంగా బలపడిన తీవ్ర అల్పపీడనం విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాయుగుండం భయపెడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో

Read More

గుజరాతీయులను కాంగ్రెస్ అవమానిస్తోంది: హార్దిక్ పటేల్

కాంగ్రెస్, ఆప్ పార్టీలు గుజరాత్ కల్చర్కు వ్యతిరేకం: విరామ్ గామ్ బీజేపీ అభ్యర్థి హార్దిక్ పటేల్ గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ మాటలు వినేందుకు

Read More

EWS రిజర్వేషన్లను సుప్రీం సమర్ధించడం విచారకరం: ఆర్.కృష్ణయ్య

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీం కోర్టు సమర్ధించడం విచారకరమని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పుప

Read More

మునుగోడు : పోలింగ్ను బహిష్కరించిన రంగంతండా వాసులు

నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం రంగం తండా గ్రామస్తులు ఉపఎన్నిక ఓటింగ్ ను బహిష్కరించారు. తమ గ్రామంలో మౌలిక వసతులు సరిగా లేవంటూ ఫైర్ అయ్యారు.

Read More

ఉక్రెయిన్​పై అన్ని వైపుల నుంచి మిసైళ్లతో అటాక్

నిలిచిన విద్యుత్, నీటి సరఫరా బ్లాక్​ సీలో దాడికి ప్రతికారమేనా..? కీవ్: ఉక్రెయిన్ పై రష్యా వరుస దాడులతో బీభత్సం సృష్టించింది. దీంతో రాజధాని కీవ్,

Read More

గుజరాత్‌‌లో ఇవాళ ముగ్గురు ముఖ్యమంత్రుల ర్యాలీలు

గుజరాత్‌‌లో ఒకేరోజు ముగ్గురు సీఎంల ర్యాలీలు గాంధీనగర్‌‌‌‌: గుజరాత్‌‌లో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్నికలకు

Read More

రేణుకా చౌదరికి ముక్కుపుడక కుట్టిస్తానన్న మునుగోడు ఓటరు

యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి ఓ మహిళా ఓటరు షాక్ ఇచ్చింది. సంస్థాన్ నారాయణపురంలో తనతో మాటా మ

Read More

రాజగోపాల్ గెలిస్తే టీఆర్ఎస్ స్కీంలు ఆగిపోతాయ్ : మంత్రి జగదీశ్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ప్రచారంలో మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ గెలిస్తే టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆగ

Read More

ఊపందుకున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం 

యాదాద్రి భువనగిరి జిల్లా: ఉప ఎన్నిక పోలింగ్ గడువు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీ  ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల నేతలు, క్యాడర్ అంతా రోడ

Read More

మునుగోడులో బీజేపీ ఇంటింటి ప్రచారం

నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు తమ  ప్రచార్నా స

Read More