updates
సింగరేణిలో కార్మికుల మొదటిరోజు సమ్మె
సింగరేణిలో కార్మిక సంఘాలు గురువారం చేసిన సమ్మె విజయవంతం అయింది. కంపెనీ సర్వే చేసిన నాలుగు కోల్ బ్లాక్లను ప్రైవేటైజేషన్లో భాగంగా వేలం వేయాలని కేంద్రం
Read Moreఒమిక్రాన్ పై WHO వార్నింగ్
ఒమిక్రాన్ రీఇన్ఫెక్షన్ రేటు డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్లు ఎక్కువ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామి
Read Moreత్వరలో కరెంటు చార్జీల పెంపు
ప్రతిపాదనలు సిద్ధం చేసిన విద్యుత్ పంపిణీ సంస్థలు డొమెస్టిక్ కేటగిరీలో యూనిట్కి 50 పైసలు పెంపు? 200 యూనిట్లు దాటితే రూ.1
Read Moreకేంద్రమే చేతులెత్తేసింది: సీఎం కేసీఆర్
కిషన్రెడ్డి రండ మంత్రి, చేతగాని దద్దమ్మ, ఉన్మాది సిగ్గు, లజ్జ ఉంటే కిషన్రెడ్డి, పీయూష్ గోయల్ కండ్లు తెర్వాలె రైతు హంతక పార్టీ బీజేప
Read Moreవరదలో చిక్కుకున్న తండ్రీ కొడుకులను కాపాడాడు కానీ..
తండ్రీకొడుకులను కాపాడి ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ శ్రీనివాసరావు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద ఘటన నెల్లూరు: వర
Read Moreరేపు జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ వాయిదా
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన రేపు జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించేందుకు రేపు ఉదయం
Read Moreరాష్ట్ర విభజనతో ఏపీకి తీవ్ర అన్యాయం: జగన్
తిరుపతి: రాష్ట్ర విభజనతో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని మరోసారి ఆరోపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో తాజ్ హ
Read Moreఏపీలో అగ్రవర్ణ పేదల కోసం ప్రత్యేక శాఖ
శాఖ పరిధిలోకి రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, కాపు, క్షత్రియ కార్పొరేషన్లు జైనులు, సిక్కుల సంక్షేమానికి కూడా ప్రత్యేక కార్పొరేషన్లు అమరావ
Read Moreరేపు బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు
కడప: బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు రేపు మంగళవారం చేపట్టనున్నారు. దీని కోసం బద్వేలు పట్టణంలోని బాలయోగి గురుకుల పాఠశా
Read Moreనాగార్జునసాగర్లో జోరందుకుంటున్న ప్రచారం
నేటి నుంచి బీజేపీ జాతీయ, రాష్ట్ర లీడర్ల రోడ్ షోలు నేడు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారం 14న హాలియాలో సీఎం కేసీఆర్ సభ నల్గొం
Read Moreమళ్లీ మోగుతున్న వాట్సప్ ‘ప్రైవసీ’ గంటలు..
మళ్లీ వాట్సప్ గంటలు మోగుతున్నాయి. ప్రైవసీ పాలసీకి సంబంధించి వాట్సప్ తన యూజర్లను అలర్ట్ చేయడం ప్రారంభించింది. ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయకపోతే మే 15
Read Moreనేటి నుంచి జేఈఈ మెయిన్..తొలిసారిగా ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం
రాష్ట్రం నుంచి అటెండ్ కానున్న 73,782 మంది తెలుగులో రాసేందుకు 374 మంది ఆసక్తి హైదరాబాద్, వెలుగు: ఐఐటీ, ఎన్ఐటీతో పాటు పలు జాతీయ విద్యాసంస్థల్లో బీఈ,
Read Moreప్రాజెక్టులను తెలంగాణ అక్రమంగా కడ్తోంది..కృష్ణా బోర్డుకు ఏపీ సర్కారు ఫిర్యాదు
ఉమ్మడి ఏపీలో ఇచ్చిన జీవోలతోనే ఫిర్యాదు హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పర్మిషన్లు లేకుండా అక్రమ ప్రాజెక్టులు కడుతోందని కృష్ణా బోర్డుకు
Read More