Uttar Pradesh
అయోధ్య రామ మందిరం పూజారిగా గజియాబాద్ విద్యార్థి
అయోధ్య రామమందిరం నిర్మాణం దాదాపు పూర్తికావస్తోంది. 2024 జనవరిలో అయోధ్య రామమందిరాన్ని పునప్రారంభించేందుకు అన్నిఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహ కులు
Read Moreఎస్సై చేతిలో పేలిన తుపాకీ.. మహిళ తలలోకి దూసుకెళ్లిన తూటా
ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి. టైం బాగోలేకపోతే పరిస్థితి తారుమారవుతుంది. ఈ ఘటన కూడా ఇదే చెబుతోంది. ఉత్తర్ప్రదేశ్లోని అలీగఢ్&zw
Read MoreMirzapur : తలకిందులుగా వేలాడదీసి.. కారం కొట్టారు
ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని చూపించే ఓ షాకింగ్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. రాష్ట్రంలో ఎన్కౌంటర్&z
Read Moreచిరుత దాడిలో 8 ఏండ్ల బాలిక మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్లోని బల్రాంపూర్ జిల్లాలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. భగవాన్పూర్ కోదర్ గ్రామంల
Read Moreకేటుగాడు : అంబులెన్స్ లో చేపల స్మగ్లింగ్.. సైరన్ కొడుతూ హల్ చల్
రోగులను ఆస్పత్రికి తరలించాల్సిన అంబులెన్స్ లో చేపలను తరలిస్తున్నారు. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ తంతు ఎట్టకేలకు బయటపడింది. డ్రైవర్ ను పోలీసులు అ
Read Moreరైలు ఢీకొని రైల్వే ఉద్యోగులే మృతి
యూపీలో రైలు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు రైల్వే ఉద్యోగులు మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గురువారం (డిసెంబర్ 1) హంగీరాబాద్ రైల్వేస్టేషన్, గోండా-
Read Moreఆనవాళ్లు కూడా వదల్లేదు : పొలంలోని సెల్ టవర్ మొత్తం ఎత్తుకెళ్లారు..
ఉత్తరప్రదేశ్లో విచిత్రమైన దొంగతనం జరిగింది. కౌశాంబి జిల్లాలోని ఉజ్జయిని గ్రామంలో ఉన్న 10 టన్నుల బరువున్న 50 మీటర్ల ఎతైన మొబైల్ టవర్ ను దుం
Read Moreషాకింగ్.. కుళ్లిన తల్లి డెడ్ బాడీతో ఏడాదిగా సావాసం..
ఉత్తర్ ప్రదేశ్ లో ఓ దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. దాదాపు ఏడాది క్రితం మరణించిన తల్లి ఉషా తివారీ (52) కుళ్లిపోయిన మృతదేహంతో 27 ఏళ్ల పల్లవి అనే
Read Moreఏంటీ మహిమ : బోరు కొడితే నీళ్లు కాదు పాలు వస్తున్నాయి..
గతంలో నీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో తాగునీటి కోసం బోరింగ్(చేతిపంపులు) లను ఏర్పాటుచేసేవారు.. ఇప్పుడు అవి అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. చేతి పంపును
Read Moreజీరో పొల్యూషన్ : రామ మందిరం చుట్టూ 2 వేల చార్జింగ్ పాయింట్స్
ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం జీరో పొల్యూషన్ దిశగా చర్యలు చేపడుతోంది. ఢిల్లీ, దాని సమీప ప్రాంతాలైన నోయిడా, యూపీలోని ఆగ్రా, మిగతా ప్రాంతాల్లో కాలుష్
Read Moreకాస్ గంజ్ రైల్లో మంటలు.. బయటకు దూకేసిన ప్రయాణికులు
రైలు ప్రయాణం భయపెడుతుంది. వరసగా జరుగుతున్న ప్రమాదాలు ప్రయాణికులను టెన్షన్ పెడుతుంది. 2023, నవంబర్ 23వ తేదీ సాయంత్రం.. కాన్పూర్ సమీపంలోని బిల్ హౌర్ రైల
Read Moreబీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ : మాయావతి
తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవుతారని చెప్పారు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి. అన్ని సామాజిక వర్గాల
Read Moreవీడో సైకో : ఫైనల్ మ్యాచ్ సమయంలో టీవీ ఆఫ్ చేసిన కొడుకు.. చార్జింగ్ వైరుతో చంపేసిన తండ్రి
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వరల్డ్ కప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓడిపోయింది. 12 ఏళ్ళ తర్వాత భారత్ వరల్డ్ కప్ ఫైనల్ కు రావడం.. సొంత గడ్డపై మ్యాచ్ కావడం
Read More












