Uttar Pradesh

యూపీలో చరిత్ర సృష్టించిన యోగి

ఉత్తరప్రదేశ్‌‌లో బీజేపీ ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అదొక రికార్డు అయితే, యూపీకి అయిదేండ

Read More

చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్న యోగి

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ రెడీ అవుతోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ..

Read More

ఎగ్జిట్ పోల్స్: ఉత్తర్ ప్రదేశ్లో మళ్లీ బీజేపీ హవా!

ఉత్తర్ ప్రదేశ్లో ఏడు దశల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈసారి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ ప్రక్రి

Read More

మరికాసేపట్లో ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్

ఐదు రాష్ట్రాల ఎన్నికల సంగ్రామం ముగిసింది. దీంతో అందరి దృష్టి ఇప్పుడు ఫలితాలపై పడింది. ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ ముగియడంతో మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ వ

Read More

రేపటితో ముగియనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలు

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఆఖరి

Read More

టీ స్టాల్లో చాయ్ తాగిన ప్రధాని మోడీ

వారణాసి: యూపీ ఎన్నికల ప్రచారంలో అరుదైన దృశ్యం కనిపించింది. ప్రధాని నరేంద్రమోడీ సాధారణ వ్యక్తిలా ఓ టీ స్టాల్కు వెళ్లి చాయ్ తాగారు. యూపీ చివరి దశ ఎన్ని

Read More

విద్యావ్యవస్థకు అధిక ప్రాధాన్యం

ఉత్తరప్రదేశ్ లో విద్యావ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. యూపీలోని అజంగఢ్ లో అమిత్ షా ఏడో విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొన

Read More

విశ్లేషణ: ఉత్తరప్రదేశ్. అటా.. ఇటా?

విశ్లేషణ: ఐదు విడతల ఎన్నికల పోలింగ్‌‌ అయిపోయి ఎన్నికల ప్రక్రియ ముగింపునకు వస్తుంటే ఉత్తరప్రదేశ్‌‌లో క్రమంగా రాజకీయ స్పష్టత ఏర్పడుత

Read More

భారత్ మరింత శక్తిమంతం కావాలి

మహరాజ్ గంజ్: ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ ప్రభావితంచేసే అంతర్జాతీయ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని మన దేశం మరింత శక్తిమంతంగా తయారు కావాల్సిన అవసరం ఉందన్నారు

Read More

యూపీలో అనురాగ్ ఠాకూర్ వినూత్న ప్రచారం

ఉత్తరప్రదేశ్‌లో వినూత్న రీతిలో నేతలు ప్రచారం చేస్తున్నారు. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గోరఖ్‌పూర్&zwn

Read More

బీజేపీ 300కుపైగా సీట్లు సాధిస్తుంది

ఉత్తరప్రదేశ్ లో ఐదో విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు.ప్ర

Read More

రెచ్చగొట్టి పబ్బంగడుపుకునేవారు కాదు.. అభివృద్ధి చేసే వారికి ఓటేయండి

లక్నో:  మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ  ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష

Read More