ఉత్తరప్రదేశ్లో వినూత్న రీతిలో నేతలు ప్రచారం చేస్తున్నారు. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గోరఖ్పూర్లో స్థానిక స్టాల్లో పానీపూరీ తిన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. ప్రజలతో కలిసిపోయి ఒక సాధారణ వ్యక్తిలాగా పానీ పూరీ తిన్నారు. అనంతరం పానీపూరీ ఎంతో బాగుందని తెలిపారు.
#WATCH | Union Minister & BJP leader Anurag Thakur eats 'panipuri' at a local stall in Gorakhpur, Uttar Pradesh pic.twitter.com/piP8723uMy
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 26, 2022
మరిన్ని వార్తల కోసం