విద్యావ్యవస్థకు అధిక ప్రాధాన్యం

విద్యావ్యవస్థకు అధిక ప్రాధాన్యం

ఉత్తరప్రదేశ్ లో విద్యావ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. యూపీలోని అజంగఢ్ లో అమిత్ షా ఏడో విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అజంగఢ్, బల్లియా, గోరఖ్ పూర్ లలో యూనివర్సిటీలను ఏర్పాటు చేశామన్నారు అమిత్ షా. యూపీలో 12 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమన్నారు అమిత్ షా.

మరిన్ని వార్తల కోసం

లండన్ నుంచి భారత్కు.. సద్గురు బైక్ యాత్ర

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్ డేట్స్