బీజేపీ 300కుపైగా సీట్లు సాధిస్తుంది

బీజేపీ 300కుపైగా సీట్లు సాధిస్తుంది

ఉత్తరప్రదేశ్ లో ఐదో విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు.ప్రయాగ రాజ్ లోని ఓ పోలింగ్ బూత్ లో యూపీ డిప్యూటీ  సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య తన ఓటు హక్కను వినియోగించుకున్నారు. యూపీలో బీజేపీ 300కుపైగా సీట్లను సాధిస్తుందని..రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తల కోసం

 

పక్క దేశాలకు నడిచి పోతున్రు

మెడికల్​ ఫీల్డ్​లోకి ప్రైవేట్ ​సంస్థలు రావాలే