V6 News
GHMC అధికారులపై మంత్రి పొన్నం సీరియస్.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై అసహనం
జీహెచ్ఎంసీ అధికారులపై సీరియస్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలం సందర్భంగా తీసుకున్న జాగ్రత్తల గురించి GHMC, వా
Read Moreటీజీ టెట్ 2024 ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
టీజీ టెట్ 2024 ఫలితాలు విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. టీజీ టెట్-2024కు ధరఖాస్తు 2 లక్షల 86 వేల 381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంద
Read Moreకొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను.. మంత్రిగా ప్రమాణస్వీకారం..
అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు ప్రమాణస్వీకార చేశారు. జనసేన అధ్యక్షులు, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్
Read Moreపాఠశాలల అభివృద్ధికి రూ. 11 వందల కోట్లు విడుదల చేశాం : పొన్నం ప్రభాకర్
ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ 26వేల ప్రభుత్వ పాఠశాలలకు రూ. 11వందల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత పదేళ్ళలో విద్య నిర
Read Moreఆత్మకూర్(ఎస్ )కు బస్సు సౌకర్యం కల్పించాలి : ఎం.శ్రీజ
సూర్యాపేట, వెలుగు : ఆత్మకూర్ (ఎస్ )గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమైక్య జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీజ అధికా
Read Moreమా భూములకు పట్టాలు ఇవ్వాలి : దళిత రైతులు
హుజూర్ నగర్ , వెలుగు : దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమకు పట్టాలు ఇవ్వాలని దళిత రైతులు అధికారులను కోరారు. ఈ మేరకు మేళ్లచెరువు మండలం వేపలమాదారం గ్రామాన
Read Moreజమ్మూకశ్మీర్ లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
జమ్మూకశ్మీర్ కథువా జిల్లాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. హీరానగర్ లోని సైదా సోహల్ ఏరియాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి.
Read Moreరోడ్లపై గొడవలకు దిగితే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం : డీఎస్పీ రాజశేఖర రాజు
మిర్యాలగూడ, వెలుగు : ఎవరైనా రోడ్లపై గొడవలకు దిగితే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు హెచ్చరించారు. మంగళవారం డీఎస్పీ ఆఫీస్ ల
Read Moreసింగిల్ విండో చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం
అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసిన 9 మంది డైరెక్టర్లు ఓటింగ్ పై హైడ్రామా.. నెగ్గినట్టు ప్రకటించిన డీసీవో మోత్కూరు, వెలుగు : మోత్కూరు సింగిల్ విండ
Read Moreకోస్గి పట్టణంలో హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
కోస్గి, వెలుగు: కోస్గి పట్టణంలో పలు హోటళ్లు. టిఫిన్ సెంటర్లు, దాబాలు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చే
Read Moreవట్టెం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్
కందనూలు, వెలుగు: వట్టెం వేంకటేశ్వర స్వామిని త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేన రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు స్
Read Moreస్కూల్ బస్సులపై RTA అధికారుల కొరడా
ఇవాళ్టి నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో స్కూల్ బస్సులపై ఫోకస్ చేశారు RTA అధికారులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ప్రతి స్కూల్ బ
Read Moreమంత్రులను కలిసిన జడ్పీ చైర్ పర్సన్ సరిత
అయిజ, వెలుగు: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, గద్వాల ఇన్చార్జి మంత్రి దామోదర రాజా నరసింహను కాంగ్రెస్ గద్వాల ఇన్చార్జి, జడ్పీ చైర్ పర్సన్ సరిత, అలంపూర
Read More












