V6 News
బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కు బెయిల్ మంజూరు
నాంపల్లి కోర్టులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ కు ఊరట లభించింది. బెయిల్ మంజూరు చేస్తున్నట్టు నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది
Read Moreలంచం తీసుకున్నారని పోస్టాఫీస్ అధికారులపై సీబీఐ కేసు
పోస్ట్ మాస్టర్ హెడ్క్వార్టర్స్, రీజియన్ లో విధులు నిర్వహించే ముగ్గురు అధికారులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసిం
Read MoreJay Shah: అతను చెబితేనే కిషన్, అయ్యర్లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించా: బాంబ్ పేల్చిన జైషా
దేశవాళీ టోర్నమెంట్లపై నిర్లక్ష్యం చూపిన ఇషాన్ కిషన్, శ్రేయస్స్ అయ్యర్ లను సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తొలగించిన సంగతి తె
Read Moreపార్లమెంట్ ఎన్నికల తర్వాత BRS పార్టీ VRS తీసుకుంటుంది : మంత్రి ఉత్తమ్
ప్రధాని మోదీపై విమర్శలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్లమెంట్ వ్యవస్థను మోడీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని ఆరోపించారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుం
Read Moreఆఫ్టర్ 9 పబ్బును సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు
లైసెన్స్ లేని పబ్బులు, బార్లపై రైడ్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. గత పది రోజులుగా బార్లు రెస్టారెంట్లు, పబ్బులపై తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆఫ్టర్ 9 అన
Read MoreCSK vs GT: వరుసగా మూడు ఓటములు.. గుజరాత్కు చివరి అవకాశం
ఐపీఎల్ చివరి దశకు వచ్చేసింది. ప్రతి జట్టుకు ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. ఇందులో భాగంగా నేడు మరో సూపర్ ఫైట్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసు : ప్రభాకర్ రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఓ టీవీ చానల్ యజమానిపై నాంపల్లి కోర్టు
Read Moreసింగరేణి ప్రైవేటీకరణకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది : వివేక్ వెంకటస్వామి
బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సింగరేణి సంస్థ ప్రైవేటీకరణకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించా
Read Moreమొయినాబాద్ లో విషాదం.. స్విమ్మింగ్ పూల్ లో పడి విద్యార్థి మృతి
స్విమ్మింగ్ పూల్ లో పడి రెండోవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో నాగిరెడ్డి గూడ గ్రామ రెవెన
Read Moreమీరే మొనగాడు : టీమిండియాకు కోచ్ గా మళ్లీ రాహుల్ ద్రవిడ్
త్వరలో టీమిండియా కొత్త కోచ్ కోసం ప్రకటన విడుదల చేయనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జే షా వెల్లడించారు. వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్తో భారత ప్రధ
Read Moreషాద్ నగర్లో ఎంపీ నవనీత్ కౌర్పై కేసు నమోదు
అమరావతి ఎంపీ, బీజేపీ స్టార్ క్యాంపెయినర్, సినీనటి నవనీత్ కౌర్ పై రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్
Read Moreతగ్గేదే లే.. భారీగా పెరిగిన బంగారం ధరలు
పెళ్లిళ్ల సీజన్ తగ్గినా.. బంగారం ధరలు మాత్రం తగ్గేదే లే అంటున్నాయి. రోజురోజుకు బంగారం మరింత ప్రియం అవుతోంది. ఇప్పటికే తులం బంగారం రూ.70వేల
Read Moreభోపాల్లో భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు
లోక్ సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో అక్రమ డబ్బులను పోలీసులు స్వాధానం చేసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఇంట్లో భారీగా నోట్
Read More












