v6 velugu
నీట్ ఇక ఆన్లైన్లో
నీట్ పరీక్షను ఇక నుంచి ఆన్లైన్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. పేపర్ లీకేజీల నేపథ్యంలో.. నీట్ సమగ్రతను కాపాడేందుకు ఈ దిశగా నిర్ణయం
Read Moreఇవాళ్టి నుంచే అమల్లోకి.. మూడు కొత్త చట్టాలు
ఎస్ఎంఎస్ల ద్వారా సమన్లు జారీ.. ఇంటి వద్ద నుంచే ఆన్లైన్లో కంప్లైంట్ ఎక్కడున్నా జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం క్రూరమైన నేరాలకు వీడియోగ్రఫ
Read Moreచిన్న కార్యకర్త నుంచి ఉపరాష్ట్రపతి వరకు.. వెంకయ్యనాయుడు జీవితంపై పుస్తాకాన్ని ఆవిష్కరించిన మోదీ
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జీవితం ఒక విజన్ తో కూడీ ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చిన్న కార్యకర్త నుంచి ఉప రాష్ట్రపతి వరకు ఆయన జీవన
Read Moreతెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో డీఎస్ పాత్ర మరవలేనిది: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పాత్ర ఎనలేనిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గా
Read Moreడీఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి నివాళి..
మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. 2024, జూన్ 30వ తేదీ ఆదివారం ఉదయం నిజ
Read Moreటీమిండియాకు వెల్లువెత్తుతున్న అభినందనలు
అద్భుత ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ ను సాధించిన టీమిండియాపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 140 కోట్ల భారతీయుల కలను సాకారం చేసిన టీమిండియాను
Read Moreనైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు.. 18మంది మృతి, 48 మందికి తీవ్ర గాయాలు
నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. నైజీరియాలోని ఈశాన్య బోర్నో రాష్ట్రంలో జరిగిన మూడు బాంబు పేలుళ్ల ఘటనలో దాదాపు 18 మంది మృతి చెందా
Read More20 కార్లతో 3 గంటలు చేజింగ్: ఇద్దరు చిన్నారులను రక్షించిన ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: 20 కార్లతో మూడు గంటల పాటు చేజింగ్ చేసి కిడ్నాపర్ నుంచి ఇద్దరు చిన్
Read Moreచదువుకున్న స్కూల్కు రూ.6 లక్షల విరాళం
పద్మారావునగర్, వెలుగు: సీతాఫల్మండీ ఆర్యసమాజ్ ప్రాంగణంలోని వేదిక్ విద్యాలయంలో 1992లో టెన్త్ పూర్తిచేసిన 80 మంది స్టూడెంట్లు శనివారం కలుసుకున్నారు.
Read Moreలా ఆఫీసర్ పోస్టుకు అప్లికేషన్ గడువు పెంపు
హైదరాబాద్, వెలుగు: లా ఆఫీసర్ పోస్టుకు అప్లికేషన్గడువును టీజీపీఎస్సీ మరో ఆరు రోజులు పొడిగించింది. నియామకాల విషయంలో ఎదుర్కొంటున్న లీగల్ కేసులను స్టడీ
Read Moreఉత్తరాఖండ్లో వరద బీభత్సం: కొట్టుకుపోయిన ఎనిమిది కార్లు, బస్సు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో వర్షం బీభత్సం సృష్టిస్తున్నది. భారీ వరదల కారణంగా హరిద్వార్లో ఓ శ్మశాన వ
Read Moreఇందిర మమ్మల్ని జైల్లో పెట్టారు.. కానీ అవమానించలే: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్
పాట్నా: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చాలా మంది నేతలను జైలులో పెట్టించారని, కానీ ఆమె ఎప్పుడూ, ఎవరినీ అవమానించలేదని ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ అన్నారు.
Read Moreబోడుప్పల్ కార్పొరేషన్కాంగ్రెస్ కైవసం
మేడిపల్లి, వెలుగు: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మిరవిగౌడ్పై కాంగ్రెస్ కార్పొరేటర
Read More












