v6 velugu

వాచ్‌‌మెన్ వేషంలో ప్రజల్లోకి హర్యానా సీఎం

హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వాచ్ మన్ గెటప్ వేశారు. సెక్యూరిటీ, మంది మార్బలం లేకుండా దసరా మేళాకు వెళ్లారు. గ్రౌండ్ అంతటా కలియతిరుగుతూ ఓ షాపు వద్ద చ

Read More

రైల్వే ట్రాక్‌‌పై పటాకులు కాల్చిండు

జైపూర్‌‌కు చెందిన ఓ యూట్యూబర్..దీపావళి సందర్భంగా  రైలు పట్టాలపై స్నేక్ క్రాకర్స్ కాల్చి.. ఆ మంటలు, పొగను వీడియో తీశాడు. దానిని సోషల్ మీ

Read More

వందే సాధారణ్.. ట్రయల్ రన్ సక్సెస్

130 కి.మీ. గరిష్ఠ వేగంతో ప్రయాణించిన రైలు ముంబై :  ఇండియన్ రైల్వేస్ వందే సాధారణ్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ ను  విజయవంతంగా పూర్తి చేసిం

Read More

ఫైర్ డిటెక్షన్ డివైస్ కనిపెట్టి.. రూ.21 లక్షలు గెలుచుకుంది

భారత సంతతి బాలిక ఘనత వాషింగ్టన్ :  ఇంట్లో అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించే  ఫైర్ డిటెక్షన్ డివైస్ కనిపెట్టి భారత సంతతి బాలిక ప్ర

Read More

ఆదివాసీలు ఇంగ్లిష్‌‌ చదవొద్దా?: రాహుల్​

అంబికాపూర్‌ ‌‌‌:  ఆదివాసీలు ఎదగడం బీజేపీకి ఇష్టం లేదని, అందుకే  వారిని ‘వనవాసీలు’ అని ఆ పార్టీ పిలుస్తోందని

Read More

పెరిగిన గిడ్డంగుల వాడకం

హైదరాబాద్, వెలుగు:  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో  హైదరాబాద్‌‌‌‌లో వేర్‌‌‌‌హౌసింగ్ (గిడ్

Read More

ఎగుమతుల పెంపు కోసం వాల్‌‌‌‌మార్ట్ గ్రోత్ సమ్మిట్

హైదరాబాద్, వెలుగు : భారతదేశం నుంచి వస్తువుల ఎగుమతులు పెంచడమే లక్ష్యంగా   గ్రోత్ సమ్మిట్ ను  ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 14,15 వ తేదీల

Read More

ప్రభుత్వ సంస్థలను అమ్మడమే బీజేపీ పాలసీ: ప్రియాంక

భోపాల్ :  గతంలో కాంగ్రెస్‌‌ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం.. యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌‌యూ) లను ఏర్ప

Read More

కావేరీ సీడ్స్​కు రూ.10 కోట్ల లాభం

హైదరాబాద్​, వెలుగు : విత్తన ఉత్పత్తి కంపెనీ కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్ ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్​లో రూ.10.72 కోట్ల లాభాన్ని ఆర్జిం

Read More

టాటా పవర్ లాభం రూ. 1,017 కోట్లు

న్యూఢిల్లీ :  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్​లో టాటా పవర్ నికర లాభం వార్షికంగా 9 శాతం వృద్ధితో రూ. 1,017.41 కోట్లకు చేరుకుంది.&nbs

Read More

చైనాకు చెక్‌‌‌‌‌‌‌‌ పెట్టేందుకు.. అదానీ శ్రీలంక పోర్ట్‌‌‌‌‌‌‌‌కు యూఎస్ సాయం

రూ.4,590 కోట్లు లోన్ ఇవ్వనున్న డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ న్యూఢిల్లీ :  శ్రీలంకలో అదానీ గ్రూప్ డెవలప్ చేస్తు

Read More

రూ.20 వేల కోట్ల రిలయన్స్‌‌ బాండ్స్ ఇష్యూ!

న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ బాండ్లను ఇష్యూ చేయడం ద్వారా రూ.20 వేల కోట్లు సేకరించాలని ప్లాన్ చేస్తోంది. ఈ బాండ్ల మెచ్యూరిటీ పదేళ్లని

Read More

శాలరీ వాళ్లకే బ్యాంకు అప్పులు

చిన్న చిన్న అవసరాలకూ లోన్లు వెల్లడించిన పైసాబజార్​ స్టడీ న్యూఢిల్లీ :  మనదేశంలో  బ్యాంకులు జీతం వచ్చే వాళ్లకు అప్పులు ఇవ్వడానికి ఆ

Read More