Vaccination
కేరళలో విజృంభిస్తున్న కరోనా
కేరళలో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజుకో రికార్డు సృష్టిస్తోంది. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 10 రెట్లు పెరిగింది.
Read Moreటీనేజర్లకు కొవాగ్జిన్ మాత్రమే ఇవ్వాలె
హెల్త్ వర్కర్లను కోరిన భారత్ బయోటెక్ న్యూఢిల్లీ: 15 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న టీనేజర్స్ కు కొవాగ్జిన్ మాత్రమే ఇవ్వాలని భారత్ బయోటెక్ సంస్థ హెల్త
Read Moreఈ హెల్త్ వర్కర్లకు హ్యాట్సప్ చెప్పాల్సిందే..
దారిపొడవునా మంచు గుట్టలు... వణుకు పుట్టించే చల్లని గాలులు... అలాంటి సిచ్యుయేషన్లో అడుగు బయటపెట్టాలంటేనే భయమేస్తుంది. కానీ, వీళ్లు అంతటి చలిని స
Read Moreకరోనా వేగంగా వ్యాపిస్తోంది.. బీ అలర్ట్
సీఎంలతో మీటింగ్లో ప్రధాని మోడీ లోకల్ కంటైన్మెంట్పై ఫోకస్ పెట్టండి 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.
Read Moreటీకా పంపిణీలో ముందంజలో తెలంగాణ
చార్మినార్ యునాని ఆస్పత్రిలో బూస్టర్ డోస్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు వేగంగా టీకా పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది హెల్త్ కేర్ వర్కర
Read Moreవిద్యార్థుల వద్దకే వ్యాక్సిన్
స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి.. టీనేజర్స్కు వ్యాక్సిన్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపకపోవడంతో మెడికల్ సిబ్బంది చొరవ పద్మారావునగర్
Read Moreబూస్టర్ డోసుగా చుక్కల మందు టీకా!
హైదరాబాద్: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా అనుమతి అంశాన్ని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా పరిశీలిస్తోంది. ఈ చుక్కల మందు టీకాను బూస్టర
Read Moreకరోనా పోవాలంటే కలసి పోరాడాలె
జెనీవా: కరోనా సంక్షోభం అంతమైందని అనుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ కొత్త వేరియంట్ వల్ల కలిగే తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ.. వేగంగా వ్య
Read Moreటీకాలు తీసుకోని వారిలో కోవిడ్ ప్రభావం ఎక్కువ
గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ హైదరాబాద్: టీకాలు తీసుకోని వారిలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని పరిశోధనలు చెబుతున్నాయని గవర్నర్ తమిళ సై సౌ
Read Moreజనవరి 10 నుంచి హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్
జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోడి. జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ..ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేగ
Read Moreపాజిటివ్ వచ్చిన ప్రతి ఐదుగురిలో ఒకరికి ఒమిక్రాన్
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఇందిరాగాంధీ ఇంటర్న
Read Moreదేశంలో 60 శాతం మందికి పూర్తయిన వ్యాక్సినేషన్
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ లో భారత్ కొత్త మైలురాయిని చేరుకుంది. దేశ జనాభాలో అర్హులైన 60 శాతం మంది జనాభాకు టీకా రెండు డోసులు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ
Read Moreకరోనా వచ్చినా.. క్రికెట్ ఆగదు
పాజిటివ్ వచ్చిన వాళ్లను ఐసోలేట్ చేసి మ్యాచ్లు కొనసాగించాలని నిర్ణయం న్యూఢిల్లీ: ఇండియా–సౌతాఫ్
Read More