virus

మే 3 వరకూ ఫ్లైట్లన్నీ బంద్

న్యూఢిల్లీ: అన్ని పాసింజర్​ ఫ్లైట్లను మే 3వ తేదీ వరకూ రద్దు చేస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించారు. దేశంలో లాక్​డౌన్​ను మే 3 వరకూ పొడిగిస్త

Read More

వందేళ్లనాటి అనుభవంతో కోలుకున్న జపాన్

టోక్యో : స్వచ్ఛమైన గాలి, సూర్య కాంతి, నాణ్యమైన మాస్క్ లు… ఇవే  ఏ వైరస్ నైనా కట్టడి చేయగలవంటున్నారు జపనీయులు. ఈ మూడు ఆయుధాలతోనే తాము గతంలో ఇన్ప్లూయెంజా

Read More

గుండెపోటుతో మృతి.. కరోనా భయంతో మృతదేహాన్నిముట్టని జనం

కరోనా ఎంత ప్రమాదకర వైరసో ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. ఇది మన ఇండియాలో కూడా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పట

Read More

ప్రతీ వ్యక్తి కరోనాపై యుద్ధం చేయాలి

ప్రధాని మోడీ పిలుపుతో ప్రజలు అద్భుతంగా స్పందించారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ప్రజలు స్పందిస్తున్న తీరు అద్భుతంగా ఉందన్నారు. కరోనాపై యుద్ధంలో విజ

Read More

ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు..జనతా కర్ఫ్యూను పాటిద్దాం

జనాతా కర్ఫ్యూని అందరూ పాటించాలన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్ . కరోనా రోజు రోజుకి విస్తరిస్తుండటంతో  అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మన కంటే ఇతర దేశాలు ముం

Read More

హెల్త్​ టాస్క్ ఫోర్స్ ఉంటే నాన్ స్టాప్ నిఘా

ప్రపంచంలో ప్రతి మూడు నాలుగేళ్లకొకసారి ఏదో ఒక వైరస్​ వ్యాపించడం, దాని ప్రభావంతో మన దేశంలోనూ అలర్ట్​గా ఉండడం జరుగుతోంది. ఈ కొత్త వైరస్​లతో సోకే జబ్బులకు

Read More

కరోనా రావద్దని ఆవు మూత్రం తాగుతున్నరు

కోల్ కతా : ఆవు మూత్రం.. కరోనా వైరస్ ను చంపేస్తుందన్న వార్త వైరల్ కావడంతో ఆవు మూత్రం తాగుతున్నారు చాలా మంది. కోల్ కతాలో ఓ గ్రూప్​ దీనిపై పెద్ద ప్రచారాన

Read More

కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం

రాష్ట్రంలో కరోనా వైరస్ కంటే సీఎం కేసీఆర్ ప్రమాదకరమన్నారు మందకృష్ణ మాదిగ.  కేసీఆర్ కు ప్రజాప్రతినిధుల ప్రాణాలపై ఉన్న ప్రేమ… సామాన్య ప్రజలపై లేదన్నారు. 

Read More

ఇటలీలో చిక్కుకున్న భారత విద్యార్థులు

కోవిడ్ వైరస్ బారిన పడి ఇటలీలో ఇప్పటివరకు 631 మంది చనిపోయారు. అయితే ఇటలీలో కోవిడ్ 19 వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుండటంతో అక్కడి ప్రభుత్వం వైరస్ నివార

Read More

కరోనా టెస్ట్‌‌‌‌ ఎలా చేస్తారు?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌‌‌‌ ఇప్పటికే 82 దేశాలకు పైగా వ్యాపించింది. 3 వేల మందికి పైగా బలితీసుకుంది. ఇండియాలోనూ మూడ్రోజుల కిందట ఇద్దరికి వై

Read More

వైరస్ సోకిన ఆ ఇద్దరిని కలిసిందెవరు?

మరో ఇద్దరికి వైరస్‌ సోకినట్టు అనుమానం వాళ్ల కాంటాక్టులు ట్రేస్ చేస్తున్న ఆరోగ్య శాఖ బుధవారం రాత్రి వరకు 43 మంది గుర్తింపు హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంల

Read More

అమిత్ షా హైదరాబాద్ పర్యటన వాయిదా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 15 న హైదరాబాద్

Read More

మలేసియా నుంచి వచ్చి కేరళలో కన్నుమూత

కోవిడ్​(కరోనా వైరస్​ డిసీజ్​)తో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా చైనాలో ఎక్కువ మంది చనిపోతుండగా, ఇప్పుడు వేరే దేశాల్లోనూ మరణాల

Read More