న్యూఢిల్లీ: అన్ని పాసింజర్ ఫ్లైట్లను మే 3వ తేదీ వరకూ రద్దు చేస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించారు. దేశంలో లాక్డౌన్ను మే 3 వరకూ పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మే 3 రాత్రి 11.59 నిమిషాల వరకూ అన్ని డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్టు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. మే 3 తర్వాత డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ల రాకపోకలపై ఆంక్షలను ఎత్తేసే విషయాన్ని పరిశీలిస్తామని ఆ శాఖ మంత్రి హర్దీప్ సింగ్పూరి ట్విట్టర్లో పేర్కొన్నారు. మంచి కారణంతో లాక్డౌన్ను పొడిగించారని, ఆ తర్వాతే ఆంక్షలను ఎత్తేయడంపై ఆలోచిస్తామని, ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారు అప్పటివరకూ ఓపిక పట్టాలని ఆయన కోరారు. లాక్డౌన్ కారణంగా ఏవియేషన్ సెక్టార్పై తీవ్రమైన ప్రభావం పడింది. రెవెన్యూ లేకపోవడంతో కొన్ని కంపెనీలు ఉద్యోగులకు శాలరీలు తగ్గించగా.. మరికొన్ని కంపెనీలు కొందరిని జాబ్ నుంచి తొలగించాయి.
మే 3 వరకూ ఫ్లైట్లన్నీ బంద్
- బిజినెస్
- April 14, 2020
లేటెస్ట్
- జూన్ 4న దేశం షాకయ్యే రిజల్ట్ వస్తది : జగన్
- మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్
- సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ
- ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!
- ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందే .. ఎల్లారెడ్డి బల్దియా కేసులో హైకోర్టు
- అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- జగనన్న విద్యా దీవెన.. రూ.502 కోట్లు ఖాతాల్లో జమ
- Devara Fear Song: దేవర దెబ్బకి రజినీ హుకుం సాంగ్ అవుట్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!