workers

నేతన్నకు అండ‌గా ఆర్డ‌ర్లు ఇస్తున్నాం

రాజన్న సిరిసిల్ల జిల్లా: దేశంలో నే అతి పెద్ద కాకతీయ టెక్స్‌టైల్స్‌ పార్క్‌ వరంగల్, సిరిసిల్లలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశామ‌న్నారు పురపాలక, ఐటీశాఖ

Read More

మేరా నంబర్ కబ్ అయేగా..వలస కూలీల ఎదురుచూపులు

హైదరాబాద్, వెలుగు: లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం సొంతూళ్లకు చేరవేస్తోంది. 40 శ్రామిక్ రైళ్లలో వలస కార్మికు

Read More

వలస కూలీల కోసం 2 వేల బస్సులు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రం నుంచి సొంత ప్రాంతాలకు వెళ్తామన్న వలస కూలీలు, కార్మికులను తరలించడానికి సర్కారు రైళ్లు, బస్సులను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు

Read More

వలస కూలీలు, స్టూడెంట్లకు టెస్టులు చేసి సేఫ్​గా పంపండి

హైదరాబాద్, వెలుగు: నెల రోజులకుపైగా లాక్​డౌన్​లో చిక్కుకుపోయి ఇప్పుడు సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారికి అన్ని టెస్టులు చేసి జాగ్రత్తగా పంపాలని రాష్

Read More

బస్సులు పెడితే మేం వెళ్లిపోతాం.. రోడ్డెక్కిన వలస కార్మికులు

హైదరాబాద్‌, వెలుగు: తమను సొంతూళ్లకు పంపాలంటూ వలస కార్మికులు ఆందోళనబాట పట్టారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నుంచి స్టేట్‌ బోర్డర్ల వరకు ఎక్కడ చూసినా వీళ

Read More

అర్థరాత్రి జార్ఖండ్ చేరిన వలస కూలీల స్పెషల్ ట్రైన్

హైదరాబాద్‌, సంగారెడ్డి, వెలుగు:లాక్​డౌన్​ నేపథ్యంలో రాష్ట్రంలో చిక్కుకుపోయిన జార్ఖండ్ కార్మికులు శుక్రవారం రాత్రి సొంత రాష్ట్రానికి చేరుకున్నరు. కేంద్

Read More

ప్రభుత్వం చేతిలో కోర్టు బందీ కాదు..వలస కూలీల సమస్యలపై సుప్రీం సీరియస్

న్యూఢిల్లీ: కోర్టు ప్రభుత్వం చేతిలో బందీ కాదని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. వలస కూలీలను సొంతూళ్లకు పంపించాలన్న పిటిషన్లపై సోమవారం జరిగిన విచారణ సందర్

Read More

కరోనా టెన్షన్ డ్యూటీలో అటెన్షన్‌‌..సీవరేజీ కార్మికుల అవస్థలు

హైదరాబాద్, వెలుగు : కరోనా ప్రభావం.. లాక్‌‌డౌన్‌‌తో అందరూ ఇండ్లల్లోనే ఉంటున్నారు. సీవరేజీ కార్మికులు  మాత్రం రోడ్లపై పొంగే మురుగు తొలగించి డ్రైనేజీలను

Read More

లాక్ డౌన్ తో రోడ్డున పడ్డ కష్టజీవులు..కాలినడకన సొంతూళ్లకు ప్రయాణం

కాలినడకన సొంత రాష్ట్రాలకు ప్రయాణం ఎక్కడికక్కడ ఆపేస్తున్న పోలీసులు ఫుట్​పాత్ మీద, చెట్ల కిందే జీవనం ఎవరైనా ముద్ద పెడితేనే పూట గడిచేది సర్కారు సాయంపై అ

Read More

తోటోళ్లు కరోనాతో చనిపోతున్నా..ముందుండి పోరాడుతున్నహెల్త్‌‌‌‌‌‌‌‌ వర్కర్లు

న్యూఢిల్లీ: కరోనాతో పోరాటంలో ముందు వరుసలో ఉన్న డాక్టర్లు, నర్సులు, హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌ వర్కర్లు ప్రాణాలు అడ్డుపెట్టి పేషెంట్లకు ట్రీట్‌‌‌‌‌‌‌‌మ

Read More

కరోనాతో మన దేశంలో 40 కోట్ల మంది పేదరికంలోకి

ప్రపంచవ్యాప్తంగా 19.5 కోట్ల మందికి ఫుల్ టైమ్ జాబ్ లు పోతయ్ సెకండ్ వరల్డ్ వార్ కన్నా దారుణమైన సంక్షోభమన్న ఐఎల్ఓ కరోనా కారణంగా మన దేశంలో 40 కోట్ల మంద

Read More

కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్లపై ప్రజల దాడి

మధ్య ప్రదేశ్ ఇండోర్ లో అమానుషం చోటు చేసుకుంది. కరోనా పేషెంట్లకు, అనుమానితులకు ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు వచ్చిన డాక్టర్లపై స్థానికులు దాడి చేయడం కలకలం రే

Read More