
YS Sharmila
కేసీఆర్ అంటేనే మోసగాడు: వైఎస్ షర్మిల
మంచిర్యాల, వెలుగు: నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని, ఇప్పుడు మునుగోడులో ఓటర్లకు డబ్బులు పంచిన సీఎం కేసీఆర్అందరికీ నీతులు చెపుతున్నారని వైఎస్ఆర్టీపీ
Read Moreమునుగోడులో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన్రు:షర్మిల
అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్ ఓ 420 అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే వి
Read Moreతెలంగాణ సమస్యలు తెలుసుకునే యాత్ర ఇది: వైఎస్ విజయమ్మ
రాజశేఖర్ రెడ్డి స్వర్ణయుగాన్ని తెలంగాణలో మళ్లీ తేవాలన్న ఉద్దేశంతోనే షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిందని వైఎస్ విజయమ్మ అన్నారు. ఎంతో మంది పాదయాత్
Read Moreధర్మపురికి ఇస్తానన్న రూ.100 కోట్లు ఎక్కడ? : షర్మిల
జగిత్యాల, వెలుగు: తెలంగాణ ప్రజలతో పాటు దేవుళ్లను కూడా కేసీఆర్ మోసం చేస్తున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. కేసీఆర్కు యాదాద్రి త
Read Moreమోసగాళ్ళకు, మెగా మోసగాళ్ళకు మధ్య మునుగోడు ఎన్నికలు : షర్మిల
మనుషులనే కాదు దేవుళ్ళను సైతం సీఎం కేసీఆర్ మోసం చేశారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ధర్మపురిలో ప్రజాప్రస్థాన పాదయాత్ర బహిరంగ సభల
Read Moreదళితబంధు ఒక బోగస్
ధర్మపురి, వెలుగు: దళితబంధు ఒక బోగస్ అని, టీఆర్ఎస్ నేతలకు ఇచ్చే బంధుగా మారిందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.
Read Moreవైఎస్సార్ ప్రతి పథకాన్ని అమలు చేసి చూపిస్తా: షర్మిల
ప్రస్తుతం తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన అవసరమని, అలాంటి పాలన తిరిగి తీసుకొచ్చే సత్తా తమకే ఉందని వైఎస్సార్
Read Moreకేసీఆర్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు : షర్మిల
తెలంగాణ ఉద్యమ సమయంలో తనకు ఉద్యమం తప్ప ఏదీ వద్దన్న కేసీఆర్.. ఇప్పుడు కుటుంబం మొత్తానికి పదవులు ఇచ్చాడని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఎనిమిదేళ్లుగా సీఎంగా ఉ
Read Moreమునుగోడు బైపోల్తో పాలన కుంటుపడింది: షర్మిల
జగిత్యాల, వెలుగు: రాష్ట్రం ఏర్పాటు తర్వాత లబ్ధి పొందింది కల్వకుంట్ల కుటుంబం, టీఆర్ఎస్ నేతలేనని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల అన్నారు. బంగారు తెలంగాణ పేరుత
Read Moreబంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయ్యింది : షర్మిల
మంత్రి కేటీఆర్ 420 అని వైఎస్ షర్మిల అన్నారు. టీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. బంగారు తెలంగాణ కేసీఆర్ క
Read Moreషర్మిల ప్రసంగాన్ని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తల యత్నం
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం భీమారం మండల కేంద్రంలో YSRTP అధ్యక్షురాలు షర్మిల స్థానికులతో నిర్వహించిన ‘మాట - ముచ్చట’ కార్యక్
Read Moreజగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
జగిత్యాల: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 195వ రోజుకు చేరుకుంది. ఇవాళ కథలాపూర్ మేడిపల్లి మండలాల్లో ఆమె పాదయాత్ర
Read Moreముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని చెప్పిన హామీ ఏమైంది : షర్మిల
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని చెప్పిన హామీ ఏమయ్యిందని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బంగారు తెలంగాణలో
Read More