YSRCP
‘అన్ని పశువులు గడ్డి తినవు మై డియర్ శ్రీను’
రోజూ ఏదో ఒక అంశంపై గురించి ప్రస్తావిస్తూ హాట్ టాపిగ్గా మారుతున్నారు మెగాబ్రదర్ నాగబాబు. మొన్నటి మొన్న జాతిపిత మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ
Read Moreరంగుల జీవో రద్దు- ఏపీ సర్కార్కు హైకోర్టు మరో షాక్
అమరావతి: పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను క్యాన్సిల్ చేసింది హైకోర్టు. ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న పార్టీ రంగులన
Read Moreరాష్ట్రవ్యాప్త నిరసనలకు చంద్రబాబు పిలుపు
ఏపీలో కరెంట్ ఛార్జీలు పెంచడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు
Read Moreటీఆర్ఎస్కు మస్తు డొనేషన్
దేశంలో సెకండ్ప్లేస్ 2018–19లో రూ. 41 కోట్ల విరాళాలు వివరాలు వెల్లడించిన ఏడీఆర్ రూ. 80 కోట్లతో వైఎస్సార్కాంగ్రెస్ టాప్ హైదరాబాద్, వెలుగు: హయ
Read Moreలిక్కర్ సేల్స్ కి అనుమతిచ్చిన కేంద్రాన్ని ప్రశ్నించరేం?
దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని తమ పార్టీ హామీ ఇచ్చిందని చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. తమ విధానంలో మార్పులేదని చెప్పారాయన. ధ
Read Moreదేశచరిత్రలోనే కొత్త పథకం.. నేడు ఏపీలో ప్రారంభం
దేశ చరిత్రలోనే తొలిసారిగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ కింద మొత్తం రూ. 4,000 కోట్లకు పైగా విడుదల గత ప్రభుత్వం చెల్లించాల్సిన ర
Read Moreజగన్ ఏది చెబితే అది చేస్తా: ముఖేష్ అంబానీ సన్నిహితుడు, ఎంపీ పరిమల్
ఏపీ సీఎం జగన్ ఏది చెబితే అది చేస్తానని అన్నారు ముఖేష్ అంబానీ సన్నిహితుడు, ఎంపీ పరిమల్ నత్వానీ. ఇటీవల ముఖేష్ అంబానీ జగన్ తో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ భే
Read Moreటీడీపీకి మాజీమంత్రి డొక్క రాజీనామా
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ ఆపార్టీకి రాజీనామా చేశారు. ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆయన ఇవాళ పార్టీ సభ్యత్వానికి
Read More15 ఏళ్లు గ్రాఫిక్స్ తోనే కాలం గడిపారు
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా చైతన్యయాత్ర పేరుతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారన్న
Read Moreఎమ్మెల్యే రజని కారుపై రాళ్లు, కత్తులతో దాడి
గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే రజని కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే భర్త కుమార స్
Read Moreకియా ఎక్కడికీ పోదు
అమరావతి, వెలుగు: ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఏపీ నుంచి తరలిపోవట్లేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గురువారం స్పష్ట
Read Moreలోకేష్.. చికెన్ షాప్ ముందు తొడకొట్టినట్టుంది..కోసి కూరొండుతరు జాగ్రత్త
ఏపీ శాసన మండలి రద్దు నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. వ్యవస్థలను బ్రస్టు పట్టించడంలో చంద్రబాబు డ్
Read More












