YSRCP
జనం పట్టిసీమ నీళ్లు తాగి..ఓట్లు వేయలేదు:చంద్రబాబు
ఓటమిపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.జనం పట్టిసీమ నీళ్లు తాగి ఓట్లు వేయడం మర్చిపోయారని కామెంట్ చేశారు. అసలు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామ
Read Moreమేం చెప్పినోళ్లకే జాబ్స్ ఇవ్వాలి… YSRCP నేత జులుం
అనంతపురం: కియా కార్ల కంపెనీ మేనేజర్ ను బెదిరించిన వైసీపీ నాయకునికి కౌన్సిలింగ్ ఇచ్చారు ఏపీ పోలీసులు. ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం సికెపల్లి గ్రామానికి చెంది
Read Moreచంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్
చంద్రబాబుపై సీరియస్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి. అసెంబ్లీలో TDP సభ్యుల తీరు ప్రజలు అసహ్యించుకునేలా ఉందన్నారు. సభలో మాట్లాడేందుక
Read MoreYSRCP అరాచకాల వల్ల పెట్టుబడులు వెనక్కి: చంద్రబాబు
వైఎస్సార్ సీపీపై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు. రాష్ట్రం మీ అబ్బ జాగీరు కాదంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి రెండు కళ్లు లాంటి అమరావతి ,
Read Moreకార్యకర్తలకు కొండంత అండగా TDP : లోకేష్
TDP కార్యకర్తలకు అండగా నిలిచేందుకు గుంటూరు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పామని తెలిపారు నారా లోకేష్. YCP వర్గీయులు చ
Read Moreజగన్ పాలనలో రాష్ట్రం సేఫ్ గా లేదు : లోకేశ్
అమరావతి: ఇటీవల ఒంగోలులో మైనర్ బాలికపై ఆరుగురు కామాంధులు పదిరోజుల పాటు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో ముగ్గురు మైనర్లు సహా ఆ
Read Moreమూడేళ్లలో కాళేశ్వరం.. ఐదేళ్లైనా పూర్తికాని పోలవరం : విజయసాయి రెడ్డి
బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు చంద్రబాబు బినామీలే అన్నారు వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి. శనివారం ట్విట్టర్
Read Moreకాంట్రాక్టర్ల కోసమే సర్కారు నడిపారు : టీడీపీపై ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్యేలు
అమరావతి, వెలుగు: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మద్య మాటల యుద్ధం జరిగింది. రెండ్రోజుల సెలవుల తర్వాత సోమవారం గవర్నర్ ప్రసంగంపై ధన్య
Read Moreజగన్ ను చూసైనా కేసీఆర్ మారాలి: విజయశాంతి
సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి . కేబినెట్ లో మహిళలకు స్థానంపై స్పందిస్తూ కొత్తగా సీఎం అయిన జగన్ ను చూసైనా కేసీఆర్ మహ
Read Moreఆయన నగరానికే మంత్రి : ఎమ్మెల్యే సెటైర్
ఉత్తరాంధ్ర వైసీపీలో మంత్రిపదవి రగడ మంత్రి పదవుల కేటాయింపుపై ఉత్తరాంధ్రాలో మంటలు మొదలయ్యాయి. నేరుగా అధిష్టానాన్ని వ్యతిరేకించే ధైర్యం లేకపోయినా.. ఎంప
Read Moreజగన్ క్యాబినెట్ లో చోటు దక్కని కీలక నేతలు వీరే
నవ్యాంధ్రలో కొత్త ప్రభత్వం కొలువుదీరింది. 25 మంది మంత్రులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం ఏర్పాటైంది. సామాజిక సమతూకాన్ని పాటిస్తూ అన్ని వర్గాలకూ
Read More‘ప్రజావేదిక‘ కోసం జగన్, చంద్రబాబు వ్యూహాలు
విపక్షం ఒకటి తలిస్తే.. అధికార పక్షం మరొకటి తలచింది… తన కార్యక్రమాల నిర్వహణకు అవకాశం కల్పించాలని కోరితే, అటు తిరిగి.. ఇటుతిరిగి అసలు
Read Moreవైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డి
అమరావతి, వెలుగు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఆ పార్టీ చీఫ్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు.
Read More












