YSRCP
వచ్చే నెల 9న షర్మిల పార్టీ?
ఖమ్మం బహిరంగ సభలో ప్రకటించే చాన్స్ షర్మిలకు నిజామాబాద్ అభిమానుల చీర, సారె ఇయ్యాల పాలమూరు అభిమానులతో మీటింగ్ హైదరాబాద్, వెలుగు: కొత్త రాజకీయ పార్టీ ఏర్
Read More‘గేటు దాటి వస్తే జనం తంతారని భయం‘
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ . రాష్ట్రమంతా పోటీకి అభ్యర్థులు లేని దిక్కుమాలిన పార్టీకి అధ
Read Moreకుప్పంలో టీడీపీకీ భారీ షాక్..
ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురవుతోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా వైసీపీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది
Read Moreవీడియో: బర్త్ డే పార్టీకి రానన్నాడని.. కారుతో గుద్ది చంపాడు
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ కార్పోరేటర్ కంపర రమేశ్ దారుణ హత్య కలకలం రేపుతోంది. హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు రిలీజ్ చేశారు.
Read Moreఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ముందంజ
అమరావతి, వెలుగు: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. విజయనగరం జిల్లా మినహా 12 జిల్లాల్లోని పంచాయతీల
Read Moreతెలంగాణలో కొత్త పార్టీ ఆషామాషీగా ఉండదు
రాష్ట్రంలో తమ పార్టీ ఆషామాషీగా ఉండబోదన్నారు వైసీపీ నేత కొండరాఘవరెడ్డి. కొత్తపార్టీలను కేసీఆర్ పాన్ డబ్బాలతో పోల్చడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఇత
Read Moreషర్మిల పార్టీ వెనుక ఎవరున్నారో త్వరలో బయట పడుతుంది
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల కొత్త పార్టీపై స్పందించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. షర్మిల పార్టీ వెనుక ఎవరున్నారో త్వరలో బయట పడుతుందన్
Read Moreతెలంగాణ నేతలతో షర్మిల భేటీ.. లోటస్ పాండ్లో హడావుడి..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమె ఈరోజు హైదరాబాద్లోని లోటస
Read Moreతండ్రి రూ. 125 పెంచితే, కొడుకు రూ. 250 పెంచారు
అమరావతి : పెన్షన్లు, ప్రభుత్వ పథకాలపై AP అసెంబ్లీలో టీడీపీ, వైసీపీల మధ్య వాగ్వాదం జరిగింది. YCP అధికారంలోకి వస్తే 3 వేల పెన్షన్ ఇస్తామన్నారు. అ
Read Moreఏపీలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కారు ధ్వంసం
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి కారును నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ధ్వంసం చేశారు దుండగులు. విజయవాడ గురునానక్ కాలనీలోని తన నివాస
Read Moreఏపీలో మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రతిరోజు 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రజా ప్రతినిధులను, పోలీసులను సైతం
Read Moreకడప ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కరోనా సోకింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఇడుపుల పాయలో పర్యటించనున్నార
Read Moreతెలుగుగంగ నుండి 4వేల క్యూసెక్కులు విడుదల
కర్నూలు: జిల్లాలోని వెలుగోడు వద్ద నిర్మించిన తెలుగుగంగ బ్యారేజీ నుండి నీటి విడుదల ప్రారంభమైంది. కృష్ణా నదికి వరద కొనసాగుతుండడంతో పోతిరెడ్డి పాడు ద్వార
Read More












