YSRCP

ఏపీ సీఎం జగన్తో పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి భేటీ

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు. తాడేపల్లిగూడెం వెళ్లిన పొంగులేటి.. సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో స

Read More

వైసీపీ ఎమ్మెల్యేకు గుండెపోటు..

వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. మంగళవారం రాత్రి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు నెల్లూరులోని

Read More

మోసానికి మాన‌వ‌రూపం జ‌గ‌న్ : నారా లోకేష్

ఏపీని స‌ర్వనాశ‌నం చేసిన జగన్  పని అయిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ అన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని ధ

Read More

ముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ

వైఎస్ వివేకానంద హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో నాలుగున్నర గంటలపాటు అధికారులు ఆయన్న

Read More

3 గంటలుగా కొనసాగుతున్న వైఎస్ అవినాష్ రెడ్డి విచారణ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో మూడు గంటలుగా అధికారులు

Read More

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. తమ ఖాతాలో క్రిప్టో కమ్యూనిటీకి సంబంధించిన పోస్టులు పెట్టారు. అంతేకాదు ఆ పార్

Read More

చంద్రబాబుకి ఇదే చివరి ఎన్నిక: వైఎస్ జగన్

విజయవాడ: రాబోయే 2024 ఎన్నికలు ఖచ్చితంగా చంద్రబాబుకు చివరి ఎన్నికలేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఈ సారి మా టార్గెట్ 175 నియోజకవర్గాలకు 175 సీట్లు

Read More

పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ 

ఢిల్లీ : కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించారు. పార్లమెంటు సమావేశాలకు సహక

Read More

జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్షను ప్రారంభించిన ఏపీ సీఎం

2వేల గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళన చేస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరి వరకు రెండో దశలో 4వేల గ్రామాల్లో సర్వే జరుగుతుంద

Read More

వైసీపీ నుంచి ఏపీకి విముక్తి కల్పించడమే ధ్యేయం : పవన్ కల్యాణ్ 

వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి భయపడే ప్రసక్తే లేదని, తాము ఎక్కడకు పారిపోమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ నుంచి ఆంధ్రప్రదేశ్ కు విముక్త

Read More

ఏపీ మంత్రుల కార్ల పై రాళ్ల దాడి

‘విశాఖ గర్జన’ సభలో పాల్గొన్న ఏపీ మంత్రులు విశాఖ ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన టైంలో వారి వాహనాల పై ఎటాక్ జరిగింది. సాయంత్రం టైంలో జనసేన అధినేత ప

Read More

3రాజధానుల కోసం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా

వికేంద్రీకరణకు మద్దతుగా చోడవరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే  కరణం ధర్మశ్రీ  రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామా లేఖను

Read More

ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తాం

ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు - సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. కొత్త పార్టీల రాకపై తాము విశ్లేషించబోమ

Read More