
YSRCP
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం శ్రీకృష్ణుడి గెటప్లో ఏర్పాటుకు మంత్రి అజయ్ ప్రయత్నాలు వ్యతిరేకిస్తున్న యాదవ సంఘాలు  
Read Moreప్రధానిని కలిస్తే నాపై దుష్ప్రచారం: సీఎం జగన్
ప్రధాని మోడీని కలిస్తే చాలు తనపై దుష్ప్రచారం చేస్తారని.. బీజేపీ, కాంగ్రెస్తో అంటకాగిన వాళ్లు తనను విమర్శిస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆ
Read Moreమిస్ డ్ కాల్స్ వస్తున్నాయి : విలీనం, పొత్తుపై షర్మిల కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీని విలీనం చేస్తున్నట్లు... పొత్తు పెట్టుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు ఆ పార్టీ అధ్యక్
Read Moreచంద్రబాబుకు జగన్ సర్కార్ భారీ షాక్
కరకట్టపై ఉన్న గెస్ట్ హౌస్ ని అటాచ్ చేసిన ఏపీ ప్రభుత్వం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెందిన గెస్ట్ హౌస్(కరకట్ట)ని ఏపీ గవర్నమ
Read Moreచంద్రబాబు కోసమే పవన్ రాజకీయాలు : పేర్ని నాని
టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని మళ్లీ సీఎం పీఠంలో కూర్చోబెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాపత్రయ పడుతున్నారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి
Read Moreపంట నష్టపోయిన రైతులకు రూ.1,277 కోట్లు చెల్లింపు
అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి చేసింది. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవల రూ.1,277 కోట్లను
Read Moreఏపీలో 70 శాతం నన్ను సీఎంగా కోరుకుంటున్నరు: కేఏ పాల్
ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణపై తీవ్ర ఆరోపణలు చేశారు ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్. తనను కలిసినప్పుడు బొత్స సత్యనారాయణకు కోటి రూపాయల ఆస్తి
Read Moreఅమరావతి రాజధాని భూ కుంభకోణం.. సమీక్ష చేయడం ప్రభుత్వాల బాధ్యత
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బతగిలింది. ఆయనప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విషయంలో తీసుకున్ననిర్ణయాలపై విచారణను కొనసాగించడ
Read Moreభోగాపురం ఎయిర్ పోర్ట్ కి శంకుస్థాపన.. సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన : సీఎం జగన్
జూన్ లో ఉద్దానం కిడ్నీ రిసర్చ్ సెంటర్ ప్రారంభం రూ.700 కోట్ల మంచి నీటి సరఫరా పథకం.. జాతికి అంకితం ఐటీ హబ్ గా ఉత్తరాంధ్ర 30 నెలల్లో ఎయిర్
Read Moreహడావిడి లేదు: వైఎస్ వివేక విచారణ గడువు పెంపు
మాజీ మంత్రి, ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను 2023, జూన్ 30వ తేదీ వరకు గడువు పెంచుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన కుమార్తె సున
Read Moreజేసీ ప్రభాకర్రెడ్డి గృహనిర్బంధం : తాడిపత్రిలో ఉద్రిక్తత
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడ భారీగా పోలీసులు
Read Moreఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీదే గెలుపు
న్యూఢిల్లీ : దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే మళ్లీ బీజేపీదే అధికారమని ‘టైమ్స్ నౌ--–ఈటీజీ రీసెర్చ్’ సర్వేలో వెల్లడైంది
Read Moreచంద్రబాబు రోడ్ షోలో కరెంట్ తీసేసి రాళ్ల దాడి
ఏపీలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు రోడ్ షో కొనసాగుతుండగా వైసీపీ న
Read More