YSRCP
సెప్టెంబర్ నుంచి విశాఖపట్నం నుంచే పాలన..ఏపీ సీఎం జగన్ ప్రకటన
2023, సెప్టెంబర్ నుంచి విశాఖపట్నంలోనే కాపురం పెడుతున్నట్లు ప్రకటించారు ఏపీ సీఎం జగన్. తాడేపల్లి నుంచి వచ్చేస్తున్నానని.. మూడు రాజధానులతో.. అన్ని జిల్ల
Read Moreవివేక హత్యకేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఏప్రిల్ 25వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని
Read Moreజీవో నెంబర్ 1 పిటిషన్ పై ఏప్రిల్ 24న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 1 కేసు సుప్రీంకోర్టుకు చేరింది. జీఓ ఆర్టీ నెంబర్ 1పై ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ప
Read Moreతెలంగాణ ప్రజలకు వైసీపీ క్షమాపణ చెప్పాల్సిందే
తెలంగాణ ప్రజలకు ఏపీలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలంగాణ మంత్రి హరీష్ రావ
Read Moreదొర గారూ.. ఇదేనా ఆరోగ్య తెలంగాణ : నిజామాబాద్ ఆస్పత్రి ఘటనపై షర్మిల
నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో.. స్ట్రెచర్, వీల్ చైర్లు లేకపోవటంతో పేషెంట్ ను కాళ్లతో లాక్కుని తీసుకెళుతున్న వీడియోపై స్పందించారు వైఎస్ఆర్ తెలంగాణ పార
Read More2019లో వచ్చిన ఫలితాలే 2024లో టీడీపీకి రిపీట్ అవుతాయి : కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబును విశ్వసించే పరిస్థితి లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. 2019లో వచ్చిన ఫలితాలే 2024లో తెలుగుదేశానికి రిపీట్
Read Moreచంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
సీఎం జగన్ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. ఇటీవల చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ పేరుతో తమ హయాంలో కట్టిన ఇండ్లు ఇవి .. మీ ప్రభుత్వంలో
Read Moreబిడ్ వేసే అర్హతే తెలంగాణకు లేదు..మంత్రి అమర్ నాథ్ సంచలన కామెంట్స్
విశాఖ స్టీల్ ప్లాంట్ కు బిడ్ వేసే విషయంపై.. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రతినిధుల బృందం విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించటంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స
Read Moreవైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మా అజెండా: పవన్
వైసీపీని ఓడించడమే జనసేన, బీజేపీ లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. దాదాపు
Read Moreముందస్తు ఎన్నికలు లేవు.. ఒక్క ఎమ్మెల్యేనూ వదులుకోను : సీఎం జగన్
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని.. తెలంగాణ రాష్ట్రంతోపాటు నిర్వహించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు మంత్రి జోగి రమేష్. ఏప్రి
Read MorePawan Kalyan : ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఏప్రిల్ 2 ఆదివారం రాత్రి ఉదయ్ పూర్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు పవన్ ... ఇవాళ ఏప్రిల్ 3న కేంద
Read Moreపార్టీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక సమావేశం
సీఎం జగన్ కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో సమావేశం కానున్నారు. ఉదయం 11గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి  
Read Moreఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి హల్ చల్.. వైసీపీ నేతలకు బస్తీమే సవాల్
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు వైసీపీ ఎమ్మెల్యేలు పాల్పడటంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేశారన
Read More












