
YSRCP
ఎన్నికల తర్వాత ఏపీలో వైఎస్సార్సీపీ ఉండదు : సునీల్ దియోధర్.
తప్పు ఎవరు చేసినా జైలు శిక్ష అనుభవించక తప్పదని.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అదే జరుగుతోందన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్. జగన్ తప
Read Moreవిశాఖ ఉక్కు పోరాటంలో.. కలిసిపోయిన కేఏ పాల్ : జేడీ లక్ష్మీనారాయణ
విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఆ ఇద్దరినీ కలిపింది. ఇద్దరిది వేర్వే భావజాలం.. వేర్వేరు పార్టీలు.. వేర్వేరు అభిప్రాయాలు అయినా.. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ
Read Moreసెప్టెంబర్ నుంచి విశాఖపట్నం నుంచే పాలన..ఏపీ సీఎం జగన్ ప్రకటన
2023, సెప్టెంబర్ నుంచి విశాఖపట్నంలోనే కాపురం పెడుతున్నట్లు ప్రకటించారు ఏపీ సీఎం జగన్. తాడేపల్లి నుంచి వచ్చేస్తున్నానని.. మూడు రాజధానులతో.. అన్ని జిల్ల
Read Moreవివేక హత్యకేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఏప్రిల్ 25వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని
Read Moreజీవో నెంబర్ 1 పిటిషన్ పై ఏప్రిల్ 24న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 1 కేసు సుప్రీంకోర్టుకు చేరింది. జీఓ ఆర్టీ నెంబర్ 1పై ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ప
Read Moreతెలంగాణ ప్రజలకు వైసీపీ క్షమాపణ చెప్పాల్సిందే
తెలంగాణ ప్రజలకు ఏపీలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలంగాణ మంత్రి హరీష్ రావ
Read Moreదొర గారూ.. ఇదేనా ఆరోగ్య తెలంగాణ : నిజామాబాద్ ఆస్పత్రి ఘటనపై షర్మిల
నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో.. స్ట్రెచర్, వీల్ చైర్లు లేకపోవటంతో పేషెంట్ ను కాళ్లతో లాక్కుని తీసుకెళుతున్న వీడియోపై స్పందించారు వైఎస్ఆర్ తెలంగాణ పార
Read More2019లో వచ్చిన ఫలితాలే 2024లో టీడీపీకి రిపీట్ అవుతాయి : కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబును విశ్వసించే పరిస్థితి లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. 2019లో వచ్చిన ఫలితాలే 2024లో తెలుగుదేశానికి రిపీట్
Read Moreచంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
సీఎం జగన్ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. ఇటీవల చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ పేరుతో తమ హయాంలో కట్టిన ఇండ్లు ఇవి .. మీ ప్రభుత్వంలో
Read Moreబిడ్ వేసే అర్హతే తెలంగాణకు లేదు..మంత్రి అమర్ నాథ్ సంచలన కామెంట్స్
విశాఖ స్టీల్ ప్లాంట్ కు బిడ్ వేసే విషయంపై.. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రతినిధుల బృందం విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించటంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స
Read Moreవైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మా అజెండా: పవన్
వైసీపీని ఓడించడమే జనసేన, బీజేపీ లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. దాదాపు
Read Moreముందస్తు ఎన్నికలు లేవు.. ఒక్క ఎమ్మెల్యేనూ వదులుకోను : సీఎం జగన్
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని.. తెలంగాణ రాష్ట్రంతోపాటు నిర్వహించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు మంత్రి జోగి రమేష్. ఏప్రి
Read MorePawan Kalyan : ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఏప్రిల్ 2 ఆదివారం రాత్రి ఉదయ్ పూర్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు పవన్ ... ఇవాళ ఏప్రిల్ 3న కేంద
Read More