YSRCP

ఖమ్మంలో షర్మిల సభకు పోలీసుల అనుమతి

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల.. పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఖమ్మంలో నిర్వహించాలని అనుకున్నారు. అందుకోసం అనుమతులివ్వాలని ఖమ్మం జి

Read More

ఏపీ మున్సిపోల్స్ లో వైసీపీ క్లీన్ స్వీప్

అమరావతి: ఏపీలో కార్పొరేషన్. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ సత్తా చాటింది. మొత్తం 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల

Read More

వచ్చే నెల 9న షర్మిల పార్టీ?

ఖమ్మం బహిరంగ సభలో ప్రకటించే చాన్స్ షర్మిలకు నిజామాబాద్ అభిమానుల చీర, సారె ఇయ్యాల పాలమూరు అభిమానులతో మీటింగ్ హైదరాబాద్, వెలుగు: కొత్త రాజకీయ పార్టీ ఏర్

Read More

‘గేటు దాటి వస్తే జనం తంతారని భయం‘

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై  తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ . రాష్ట్రమంతా పోటీకి అభ్యర్థులు లేని దిక్కుమాలిన పార్టీకి అధ

Read More

కుప్పంలో టీడీపీకీ భారీ షాక్..

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురవుతోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో  కూడా వైసీపీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది

Read More

వీడియో: బర్త్ డే పార్టీకి రానన్నాడని.. కారుతో గుద్ది చంపాడు

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ కార్పోరేటర్ కంపర రమేశ్ దారుణ హత్య కలకలం రేపుతోంది. హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు రిలీజ్ చేశారు.

Read More

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ముందంజ

అమరావతి, వెలుగు: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. విజయనగరం జిల్లా మినహా 12 జిల్లాల్లోని పంచాయతీల

Read More

తెలంగాణలో కొత్త పార్టీ ఆషామాషీగా ఉండదు

రాష్ట్రంలో తమ పార్టీ ఆషామాషీగా ఉండబోదన్నారు వైసీపీ నేత కొండరాఘవరెడ్డి. కొత్తపార్టీలను కేసీఆర్ పాన్ డబ్బాలతో పోల్చడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఇత

Read More

షర్మిల పార్టీ వెనుక ఎవరున్నారో త్వరలో బయట పడుతుంది

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల కొత్త పార్టీపై స్పందించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. షర్మిల పార్టీ వెనుక ఎవరున్నారో త్వరలో బయట పడుతుందన్

Read More

తెలంగాణ నేతలతో షర్మిల భేటీ.. లోటస్ పాండ్‌లో హడావుడి..

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమె ఈరోజు హైదరాబాద్‌లోని లోటస

Read More

తండ్రి రూ. 125  పెంచితే, కొడుకు రూ. 250 పెంచారు

అమరావతి : పెన్షన్లు, ప్రభుత్వ  పథకాలపై  AP అసెంబ్లీలో  టీడీపీ, వైసీపీల  మధ్య వాగ్వాదం జరిగింది. YCP అధికారంలోకి  వస్తే  3 వేల పెన్షన్  ఇస్తామన్నారు. అ

Read More

ఏపీలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కారు ధ్వంసం

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి కారును నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ధ్వంసం చేశారు దుండగులు.  విజయవాడ గురునానక్ కాలనీలోని తన నివాస

Read More

ఏపీలో మ‌రో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్ర‌తిరోజు 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రజా ప్రతినిధులను, పోలీసులను సైతం

Read More