ఏపీని సర్వనాశనం చేసిన జగన్ పని అయిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా చిత్తూరు నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగసభలో లోకేష్ పాల్గొన్నారు. జగన్ కు అసలైన భయాన్ని పరిచయం చేసే బాధ్యత తనదేనన్నారు. మోసానికి మానవరూపం జగన్ అని విమర్శించారు. జగన్ పాలనలో ఏపీ లాండ్, శాండ్, వైన్, మైన్ దోపిడీలో నెంబర్ వన్ అయ్యిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల్లో నెంబర్ వన్ చేశారని లోకేష్ విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా తాగునీటి పథకం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా కేంద్రంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. చిత్తూరు యూనివర్సిటీ కలని చంద్రబాబు నెరవేరుస్తాని లోకేష్ తెలిపారు. లోకేష్ని అడ్డుకుంటే యువగళం ఆగదని హెచ్చరించారు.
మోసానికి మానవరూపం జగన్ : నారా లోకేష్
- ఆంధ్రప్రదేశ్
- February 7, 2023
లేటెస్ట్
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ ఖాళీ : వివేక్ వెంకటస్వామి
- శభాష్ రాందాస్!
- అలెర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 13 రాష్ట్రాల్లో ప్రారంభమైన సెకండ్ ఫేజ్ పోలింగ్
- ముంబైలో ధనుష్, నాగార్జునల కుబేర సినిమా
- మోదీ, రాహుల్ కోడ్ ఉల్లంఘన... నోటీసులు జారీ
- ఎన్నికల్లో బీఆర్ఎస్ను చిత్తుగా ఓడిద్దాం : ఉషాకిరణ్
- గన్ మిస్ఫైర్.. డీఆర్జీ జవాన్ మృతి
- ఎన్నికల నిర్వహణలో లోటుపాట్లు ఉండొద్దు : రాజేంద్ర విజయ్
- 4 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్టు
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా