థ్రిల్ చేసే వసంత కోకిల

థ్రిల్ చేసే వసంత కోకిల

ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’లో ఇంపార్టెంట్ రోల్ చేసిన తమిళ నటుడు బాబీ సింహా.. ‘వసంత కోకిల’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ పురుషోత్తమ్ దర్శకుడు.  ‘న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్తన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శాల’ ఫేమ్ కాశ్మీర ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రదేశీ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. రజనీ తాళ్లూరి, రేష్మి సింహా కలిసి నిర్మించిన ఈ  చిత్రం  ఫిబ్రవరి 10న తెలుగు, తమిళ,  కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిరంజీవి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘ట్రైలర్  థ్రిల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంది. క్యూరియాసిటీని పెంచుతుంది. ఇది ఒకరోజు రాత్రి జరిగే స్టోరీ. డిఫరెంట్ జానర్స్ ఇష్టపడే వారికి కచ్చితంగా నచ్చుతుంది. పెద్ద విజయం సాధించాలని  కోరుతున్నా’ అన్నారు.