డేంజర్: నిమజ్జనానికి తెరిచి.. మూయడం మరిచారు

డేంజర్: నిమజ్జనానికి తెరిచి.. మూయడం మరిచారు

గణేష్ నిమజ్జనానికి ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న ఐరన్ గ్రిల్స్ తొలగించారు. నిమజ్జనం ముగిసి ఐదురోజులైనా మూయడం మరిచారు. దీంతో ఇక్కడకు వచ్చే సందర్శకులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది.అధికారులు స్పందిం చి తక్షణం గ్రిల్స్​ను మళ్లీ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

– హైదరాబాద్, వెలుగు