తిరుమల శ్రీవారి దర్శనానికి కేసీఆర్ కుటుంబ సభ్యులు

తిరుమల శ్రీవారి దర్శనానికి కేసీఆర్ కుటుంబ సభ్యులు

తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.  ఈ మేరకు వారు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి  రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు వెళ్లారు.  వారికి ఎయిర్ పోర్టులో టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.   మంగళవారం ఉదయం శ్రీవారి తోమాల, సుప్రభాత సేవలో పాల్గొంటారు.  

ALSO READ : పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలంటే అక్టోబర్ 10న ఇలా చేయండి...