
హైదరాబాద్, వెలుగు: మరో రిటైర్డ్ఐఏఎస్ఒమర్ జలీల్ను రీఅపాయింట్ చేస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ప్రభుత్వ కార్యదర్శి, మైనార్టీస్ వెల్ఫేర్ కమిషనర్గా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి మంగళవారం జీవో ఇచ్చారు. ఒమర్ జలీల్ రెండేండ్ల పాటుఈ పోస్టులో కొనసాగనున్నారు.
9 నెలల కిందటే ఒమర్ జలీల్ రిటైర్అయ్యారు. ప్రస్తుతం మైనార్టీస్ వెల్ఫేర్ కమిషనర్గా ఉన్న అహ్మద్నదీమ్ నులేబర్ డిపార్ట్మెంట్ కమిషనర్గా బదిలీ చేశారు.