తెలంగాణం

32 జడ్పీలకు కొత్త సీఈవోలు

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్ లకు సీఈవోలను నియమిస్తూ పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 5న కొత్త జిల్లా పర

Read More

ఇచ్చింది లక్షన్నర కట్టుమంటున్నది కోటిన్నర

కట్టుమంటున్నది కోటిన్నర బ్యాంకులో భూమి తాకట్టు పెట్టి 1లక్ష 60 వేల రూపాయలు అప్పు తీసుకున్న రైతు మూడేళ్ల తరువాత మొత్తం ఎంతైందని అడిగితే.. ఆఫీసర్లు కోటి

Read More

బోరు వేస్తే బొగ్గు పడింది

ములుగు జిల్లా గోదావరి తీర ప్రాంతంలో బోరు వేస్తుండగా బొగ్గు నిక్షేపాలు వెలుగుచూశాయి. ఇది తెలుసుకున్న సింగరేణి ఆఫీసర్లు వెళ్లి బొగ్గును పరిశీలించి నమూనా

Read More

బీట్​ ఆఫీసర్​ పోస్టులు భర్తీ చేయండి

అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 1,857 ఫారెస్ట్‌‌‌‌ బీట్‌‌‌‌ ఆఫీసర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర పబ్లిక్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కమిషన్‌‌‌‌ను హైకోర్టు ఆదేశిం

Read More

సెమీస్​లో బెర్త్ ఖాయం చేసుకున్న ఇంగ్లండ్

119 రన్స్ ​తేడాతో న్యూజిలాండ్​పై గెలుపు రాణించిన బెయిర్​స్టో, రాయ్​ చెస్టర్​ లీ స్ర్టీట్: సెమీస్ ​బెర్త్​ దక్కాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్​లో ఇ

Read More

కర్ణాటక పోలీసుల కస్టడీకి వరవరరావు

ఆ రాష్ట్ర పోలీసులపై నక్సల్స్‌ దాడి కేసులో పుణే: విరసం నేత వరవరరావును కర్నాటక పోలీ సులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఆ రాష్ట్ర రిజర్వ్‌ పోలీస్‌ బెట

Read More

ఫేస్​బుక్, వాట్సాప్ ​సేవలకు బ్రేక్

వాట్సాప్,ఇన్ స్టా గ్రాం లదీ అదేతీరు ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన సేవలు కౌలాలంపూర్: ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రాం, వాట్సాప్ సేవలకు బుధవారం అంతరాయం ఏర్పడింద

Read More

నేడే తొలి బోనం

రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి బోనాల సంబురం మొదలు కానుంది. ఆషాఢ బోనాలు ప్రారంభం కానుండటంతో.. జగదంబిక అమ్మవారి ఆలయం జాతరకు ముస్తాబైంది. భక్తులు భారీగా వచ్చే

Read More

మన నీళ్లు కృష్ణార్పణం

ఉన్న నీళ్లను కూడా వాడుకుంటలేం దశాబ్దాలుగా కృష్ణా నీటిపై ఇదే కథ ఇప్పటివరకు పది వేల టీఎంసీలు కోల్పోయినట్లు అంచనా మనకున్న 37% వాటాలో గత ఐదేండ్లలో దక్కిం

Read More

ఇన్ స్టాగ్రామ్ లవ్.. ప్రేమించి నగలు కాజేసిన ప్రియుడు

ఇన్‌స్టా గ్రామ్‌ ద్వారా అమ్మాయిని ప్రేమించి నగలు కాజేసిన ప్రియుడిని సూర్యాపేట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వర్‌రావు తెలిప

Read More

నర్సు నిర్లక్ష్యంతో బిడ్డ చనిపోయిందని..

డెలివరీ కోసం హాస్పిటల్‌‌కు వస్తే నర్సు నిర్లక్ష్యంతో పుట్టిన బిడ్డ చనిపోయింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల వివరాల ప్రకారం.. కాటారం మ

Read More

ఫుడ్ బాలేదన్నందుకు విద్యార్థులను ఇంటికి పంపించేశారు

ఇబ్రహీంపట్నం : నిలదీసినందుకు అన్యాయంగా విద్యార్థులను స్కూల్ నుంచి తరిమేశారు.  ఆహారం బాగాలేదు అని అడిగినందుకు 30 మంది విద్యార్థులను ఇంటి దగ్గర వదిలేసిం

Read More

సచివాలయం ఖర్చుతో పేదలకు ఇల్లు కట్టించండి : రాజాసింగ్

నిజాం రాజ్యం ఎలా ఉండేదో టీఆర్ఎస్ మరచి పోయిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. చార్మినార్ పేరు చెబితే నిజాం పేరు చెప్తారు అని  మంత్రి శ్రీనివాస్ గౌడ్

Read More