తెలంగాణం
ఇబ్రహీంపట్నంలో హైటెన్షన్.. చైర్ పర్సన్ ఎన్నిక వేళ ఇద్దరు అభ్యర్థులు మిస్సింగ్..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎపిసోడ్ లో అసలు ఆట మొదలైంది. మున్సిపల్ చైర్ పర్సన్, మేయర్ ఎన్నికల వేళ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలో ఇద్దరు
Read Moreమూడు కార్పొరేషన్లలో ఆఫీసర్ల కొరత... జోనల్ కమిషనర్లకి అడిషనల్ కమిషనర్లుగా అదనపు బాధ్యతలు
ఒక్కో అధికారికి రెండు, మూడు బాధ్యతలు అన్ని విభాగాల్లో ఇదే పరిస్థితి ఇంజినీరింగ్ విభాగంలో కొన్ని పో
Read Moreమేడిపల్లి లో సైడ్ ఇవ్వట్లేదని అడిగినందుకు బస్సు కిందకు నూకేసిండు..
టైర్లు ఎక్కడంతో కుడి కాలు నుజ్జునుజ్జు మేడిపల్లి, వెలుగు: ముందు వెళ్తున్న ఆటో డ్రైవర్ సైడ్ ఇవ్వకుండా నడుపుతుండడంతో డీసీఎ
Read Moreశంషాబాద్ పరిధిలోని శివ శివ శంకరా.. శంభో మహాదేవా అంటూ భక్తులతో కిటకిటలాడాయి.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామునుంచే ‘ఓం నమః శివాయ’ నామస్మరణతో ఆలయా
Read Moreసహజ సాగులో మల్టీ క్రాపింగ్..రెండు - మూడు పంటలతో సహజీవన సాగు : వ్యవసాయ శాఖ
రైతులకు అవగాహన కల్పించి, ప్రోత్సహించనున్న వ్యవసాయ శాఖ ఈ విధమైన సాగుతో ఎక్కువ దిగుబడి, తక్కువ ఖర్చు, రసాయన నియంత్
Read Moreక్యాష్ లెస్ హెల్త్ స్కీమ్ లో సర్కార్ పెత్తనం వద్దు!
ఉద్యోగుల జీతం నుంచి కట్ చేసే 1.5 శాతం నిధులపై స్పష్టత ఇవ్వాలి జీపీఎఫ్, టీజీజీఎల్ఐ నిధుల మాదిరి వేరే అవసరాల కోసం
Read Moreఇందూరు మేయర్ పీఠం కాంగ్రెస్ దే !..మజ్లిస్, ఎక్స్అఫీషియో ఓట్లతో మ్యాజిక్ ఫిగర్ దాటిన హస్తం పార్టీ
డిప్యూటీ మేయర్, రెండు కోఆప్షన్ పోస్టులు మజ్లిస్&zwn
Read Moreమహిళా శక్తి ప్లాంట్లు లేట్..! కొరవడిన రెడ్కో, పంచాయతీ రాజ్ శాఖల మధ్య సమన్వయం
ముందుకు సాగని ‘ఇందిరా మహిళా శక్తి’ సోలార్ ప్లాంట్ల పనులు భూమి ఇచ్చేందుకు దేవాదాయ శాఖ, రుణ సదుపాయానికి సెర్ప్ రెడీ మంత్రులు భట
Read Moreరేవంత్ వల్లే రియల్ ఎస్టేట్ పడిపోయింది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కీలక శాఖలన్నీ ఆయనే దగ్గరే పెట్టుకుండు: ఆర్ఎస్ ప్రవీణ్ హైదరాబాద్, వెలుగు: కీలక శాఖలను సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే పె
Read Moreనీళ్ల లెక్కలను ఏపీ అప్ లోడ్ చేయట్లే... 555 టీఎంసీలే ఏపీ వాడుకున్నదన్న కృష్ణా బోర్డుకు ENC ఘాటు రిప్లై
245 రోజుల్లో 108 రోజుల డేటాను అప్లోడ్ చేయని పొరుగు రాష్ట్రం అయినా ఏపీ లెక్కలనే పరిశీలిస్తున్న కృష్ణా బోర్డు కృష్ణా డెల్టా, కేసీ కెనాల్, గుంటూ
Read Moreజన జీవనంలోకి రండి... మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు
హైదరాబాద్, వెలుగు: మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ బి.శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో
Read Moreజీరో టారిఫ్ లు మన రైతులకు శాపమే!... ఎంఎస్పీ కన్నా 10 శాతం ఎక్కువగా దిగుమతి సుంకాలు ఉండాలి: నిపుణులు
పత్తి, మక్క, పల్లీ, ఆయిల్పామ్ రైతులకు తీవ్ర ఇబ్బందులు కేంద్రం చర్యలతో విదేశీ కార్పొరేట్లకే లాభమని వెల్లడి
Read Moreనాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ముగిసిన నుమాయిష్ 46 రోజుల్లో 23.5 లక్షల సందర్శకులు
బషీర్బాగ్, వెలుగు: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించిన 85వ నుమాయిష్ ఆదివారంతో ముగిసింది. 46 రోజుల పాటు సాగిన నుమాయిష్
Read More












