తెలంగాణం
కరీంనగర్ లో రెండో విడత జనహిత పాదయాత్రలో మంత్రి వివేక్ వెంకటస్వామి
ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్ర కరీంనగర్ కు చేరుకుంది. ఆదివారం ( ఆగస్టు 24 ) కరీంనగర్ లో రెండో విడత జనహిత పాదయాత్ర ప్రారంభించ
Read Moreవినాయక చవితి అప్డేట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. గణేష్ మండపాలకు ఫ్రీ కరెంట్
హైదరాబాద్: తెలంగాణలో గణేష్ మండపాల నిర్వాహకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు, దసరా సందర్భంగా ఏర్పాట
Read Moreహైదరాబాద్ లో కొకైన్ తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్..
హైదరాబాద్ లో కొకైన్ తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లోని రాంకోఠి దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఇన్నోవా క్రిస్టా వాహనంలో తరలి
Read Moreస్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై న్యాయ సలహా కోసం ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఆ
Read Moreగాంధీ మెడికల్ కాలేజీకి సురవరం సుధాకర్రెడ్డి భౌతికకాయం అప్పగింత
హైదరాబాద్: గాంధీ మెడికల్ కాలేజీకి సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి (83) భౌతికకాయాన్ని అప్పగించారు. అనాటమ
Read More2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ సాధిస్తాం: సీఎం రేవంత్
హైదరాబాద్: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం (ఆగస్ట్ 24) హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో ఏప
Read Moreరాయితో తల పగలకొట్టి.. భర్తను చంపిన భార్య... ఆ మూడో వ్యక్తి ఎవరు..?
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఘోరం జరిగింది. రాయితో తల పగలకొట్టి భర్తను దారుణంగా చంపేసింది భార్య. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరా
Read Moreభూపాలపల్లి జిల్లా ఫుడ్ పాయిజన్ ఘటనపై సర్కార్ సీరియస్.. సైన్స్ టీచర్పై హత్యాయత్నం కేసు
హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెసిడెన్షియల్ ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు వాటర్ ట్యాంక్లో పురుగుల మందు కలిప
Read Moreమృతదేహాన్ని హ్యాక్సా బ్లేడ్తో ముక్కలు చేసి.. మూసీలో పడేశాడు: స్వాతి మర్డర్ కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు
హైదరాబాద్: హైదరాబాద్: మేడిపల్లిలో భర్త చేతిలో దారుణ హత్యకు గురైన స్వాతి హత్య కేసు వివరాలను డీసీపీ పద్మజ మీడియాకు వివరించారు. పథకం ప్రకారమే స్వాతి
Read Moreమేడిపల్లి స్వాతి కేసులో సంచలన విషయాలు..
హైదరాబాద్ లో సంచలనం రేపిన మేడిపల్లి స్వాతి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. శనివారం ( ఆగస్టు 23 ) రాత్రి జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగ
Read Moreఅమ్మాయి కోసం గొడవ.. కత్తులు, కొడవళ్ళతో యువకులు హల్చల్..
మహబూబాబాద్ పట్టణంలో యువకులు కత్తులు, కొడవళ్ళతో హల్చల్ చేశారు. అమ్మాయి కోసం ఇద్దరు యువకుల మధ్య మొదలైన గొడవ కత్తులు, కొడవళ్ళతో దాడికి దిగేవరకు వెళ్ళింది
Read Moreశంషాబాద్ విమానాశ్రయంలో రన్-వేపైనే ఆగిపోయిన విమానం.. ఒక్కసారిగా భయపడ్డ ప్రయాణికులు..
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా అలయన్స్ ఎయిర్ లైన్స్ రన్-వే పైనే నిలిచిపోయింది. దింతో హైదరాబాద్ నుంచి తిరుపతికి వె
Read Moreరాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను కాపాడుకోవాలి.. సోషల్ జస్టిస్ కోసం అందరూ ముందుకు రావాలి: మంత్రి వివేక్
రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను కాపాడుకోవాలని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్ లో ఆదివారం (ఆగస్టు 24) సేవ
Read More












