
తెలంగాణం
అద్విత స్టూడెంట్కు ఓపెన్ కరాటే చాంపియన్షిప్
కరీంనగర్ టౌన్, వెలుగు: ఇటీవల షిటోరూ కరాటే వారియర్స్ అకాడమీ ఆధ్వర్యంలో బెంగుళూరులో నిర్వహించిన 2వ నేషనల్ ఓపెన్ కప్ 2025 పోటీలో అద్విత ఇంటర్నేషనల్
Read Moreరామగుండం అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్
గోదావరిఖని, వెలుగు: రామగుండం ప్రాంతం విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్
Read More93% సర్కారుబడుల్లో కరెంట్ సౌకర్యం..1814 బడుల్లో సోలార్ ప్యానెల్స్ ..యూడైస్ ప్లస్ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని దాదాపు అన్ని సర్కారు స్కూళ్లలో కరెంట్ సౌకర్యం ఉంది. మొత్తం 93శాతం బడుల్లో ఎలక్ర్టిసిటీ ఫంక్షనింగ్లో ఉంది. కేంద్ర విద్
Read Moreచదువుతోపాటు క్రీడల్లో రాణించాలి : కలెక్టర్ పమేలా సత్పతి
కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ టౌన్, వెలుగు: విద్యార్థులు చదువుతో పాటు గల క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శు
Read Moreసాయం చేయడం మర్చిపోయి రాజకీయాలా..? : ఆది శ్రీనివాస్
కేటీఆర్పై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ వేములవాడ, వెలుగు: నర్మాల వద్ద వరద కాలువలో చిక్కుకున్న వారికి సాయం చేయడ
Read Moreకొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఎగువ మానేరు వద్ద వాగు దాటుతుండగా గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన నాగయ్య గల్లంతయిన విషయం తెలిసిందే. అతడి ఆచూకీ కోసం కలెక్టర
Read Moreగిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల టౌన్, వెలుగు: గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎస్సీ, ఎస్టీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ
Read Moreసమాజ నిర్మాణంలో టీచర్లది కీలక పాత్ర
కలెక్టర్ ప్రావీణ్య పుల్కల్, వెలుగు: సమాజ నిర్మాణంలో టీచర్లది కీలకపాత్ర అని కలెక్టర్ప్రావీణ్య అన్నారు. శుక్రవారం ఆమె చౌటకూర్ మండల కేంద్ర
Read Moreవర్గల్లో మోదుగు ఆకులతో గణేశుడు
వర్గల్లో మోదుగు ఆకులతో రూపొందించిన ఏడడుగుల వినాయ విగ్రహం ప్రశంసలు అందుకుం టోంది. దీనిని తయారు చేసిన దయాకర్ అనే యువకున్ని పలువురు అభినందిస్తున్నారు.
Read Moreపింఛన్ల పంపిణీ స్పీడప్
పోస్ట్ మాస్టర్లకు 5జీ మొబైల్ ఫోన్లు, ఎల్1 ఫింగర్ ప్రింట్ మెషీన్లు ప్రారంభించిన మంత్రి సీతక్క.. రాష్ట్రవ్యాప్తంగా 6,300 మందికి అందజేత
Read Moreమంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్కు గ్రీన్ సిగ్నల్.. ఫలించిన MP వంశీ పోరాటం
మంచిర్యాల: మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్కు రైల్వే గ్రీన్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇక నుంచి మంచిర్యాల
Read Moreఅందుబాటులో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఆఫ్ బృందాలు
నిజాంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా బీబీపేట గ్రామ పెద్ద చెరువుకు గండి పడడంతో చెరువు కట్ట ప్రమాదంలో పడింది. కట్ట తెగిపోయి ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న
Read Moreవరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం : జాన్ వెస్లీ
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మెదక్టౌన్, వెలుగు : మెదక్, కామారెడ్డి
Read More